| పరమేశ్వరునకు నభివాదనంబు చేసి “దేవ! సుకుమారుని నిమిత్తంబున దేవరచేతఁ బుణ్యశివరాత్రీవ్రతమాహాత్మ్యంబును, భస్మోద్ధూళనత్రిపుండ్రమాహాత్మ్యంబును, రుద్రాక్షమాహాత్మ్యంబును నెఱింగితిఁ గృతార్థుండనైతి” నని పలికి పునఃప్రణామం బాచరించి సముచితప్రకారంబున వీడ్కొని యముండు నిజపురంబునకుం జని సభామధ్యంబునం ధర్మాసనాసీనుండై [యౌలుం]బరాదుల తనదూతల రావించి యందఱం [గలయం] గనుఁగొని యిట్లనియె. | 47 |
గీ. | వినుఁడు భటులార యవధానవృత్తి మీరు | 48 |
వ. | వారి లక్షణంబు లెటువంటివనిన. | 49 |
సీ. | కమియ భస్మోద్ధూళనము శరీరంబున | |
గీ. | నలవరించినవారు పురారిభక్తు | 50 |
సీ. | మృగటంకధరుఁడైన మీనాంకదమనుని | |
గీ. | నాత్మ నెవ్వఁడు చింతించు (ననవరతము) | 51 |
సీ. | కడు నేకకాలద్వికాలత్రికాలంబు | |