పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

: V نكبخ సమర్ధింపఁజూచిరి. కాని యది యంగీకాగ్యము కాదు. ఉన్నపతులు స్వల్పమైనను, నన్ని పతులలోను ఒకే భాగము లేక భాగములు శిధి లము లైన వనుట పదుగు రంగీకరింపఁదగిన విషయము కాఁజాలదు. సన్నయ భౌర తమునకు వాతప్రతులాకాలమం దైనను, నధికముగనే యుండునని నాయభిపాయను . తక్కిన గంథములకుఁ బతులు విశే షముగ లేకపోయిన పోవచ్చును. కాని భాగము నకు మాతము పతులు విశేషముగ నే యుండును. భారతమును నన్నయ ఎత్థాపె గ్గడనాఁటికి దాదాప) _C) 2 o సంవత్సరములను బూర్వము öゼ)o 5&・ -ఈ మధ్యకాలములో సెంద తెన్ని ప్రతులను వాసికొని యుండిరో! ఏఁబదిగామముల కొక పతియున్నను నెవ్ని యో పతులగును. ఇన్నింటిలోను, ఎజ్ఞా పెగ్గడ పూరించిన భాగము లే పోయినవని తలం చుట సమంజసమా ! శిథిలమగుట యెట్లు సంభవించును ? చెదపురు గులు కొట్టుట వలననో, పిల్లలు చింపుట మూలముననో ఇట్టి వే వురి యేయితర కారణముల వలననోక దా శిధిలమగుట తటస్థించును. లిన్ని పతులలోను చెదపురుగులు ఎజ్ఞా పెగ్గడ పూరించిన భాగములనే తిని వేయునా ? ఇది యసంభవము. ఒక పతిలోని శిధిలభాగమునే యెఱ్ఱయ పూరించియున్నచోఁ దక్కిన పతులలోని పద్యము లక్లే నిలిచియుండి పాఠభేదములపూర్వకముగనైన బయటికి వచ్చియుండును గదా ! అట్టి దేది యుఁ గస్పట్టుట లేదు. పదునాల9వ శతాబ్దివాఁడైన యప్పకవి కూడ, నప్పకవీయమునందు (ఎత్థాపెగ్గడ, ఆరణ్యపర్వశేషమును రచించియుండె నని యొకిఁగియుండి యు) నన్నయభట్టు మూఁడు పర్వ వు లను రచించెనని యీకింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు. ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన బారతంబులో చేది వచిగా పఁగాఁ బడియో నెందును దాని నెకాని సూతసం పాదన లేమి చేఁ దెనుఁగు పల్కు వుఱ"క్కటిఁగూర్చి చెప్పఁగా రాదని దక వాటికవి రాక్షసుఁ డీనియమంబు చేసినన్.