పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆంధకవితరంగిణి ఈయిరవురు నెక్టాపెగ్గడకుఁ బూర్వులు. వీరిరువురు నుగూడ నన్నయ భట్టు మూడు పర్వములును రచించి యుండెనని ఘంటూ 5 వ ముగాఁ జెప్పినపు డా విషయమునుగూర్చి సంశయింపఁబని లే దని వీరాజపంతులు గారి యభిపాయము. స్థూలదృ చేఁ జూచినపుడు వారివాదమునం ప నిస్సంశయముగా సత్యమున్నదనియే తోఁచును. కాని యిం దాలోచింపవలసిన విషయ వెయి కి టియుస్నది, నన్నయ య రణ్యపర్వములో గొంతి భా; వేు రచియించెనని వాదpుగొర క్షంగీక రింపుఁడు. అప్పడు తిక్కన యేమి చెప్పవలసియుండుకు ? గెnశుపగ్వ ములు పూ_గను మూడవ పర్వములోఁ గొంతయును జెప్పెనని యనవలసి యుండును ఇంతవివరముగాఁ చెప్పుట చరితకారుల కి పస రము గాసి నన్నయను నుతించె పద్యములలో దిక్కన కంతయవసర ము"gరాజు అంచుచే నతఁడు స్థూలదృష్టితో మూడు పర్వము e (A శెప్పి, మిగిలిన పదునైదుపర్వములను డాను రచించుచుంటినని చెప్పి యున్నాడు. మూఁడు పర్వములని చెప్పటలో మారన కవి యభిపా యముకూడ నంతియే కాసి వేఱుకాదు. వూరన వూర్కండేయ పురాణ మును tễ. š. o 3-2 o పాంతమున వచియించి యుండెను, అప్పటి వఆకును, నారణ్యపర్వము పూర్తిగ నుండియున్నదని మార నమూఁడు పర్వములని చెప్పినదానినిబట్టి నిశ్చయింపఁ జూచినచో నది యెప్పడు శిధిల మైనది ? ఆరణ్యపర్వ శేషము నెత్థాపెగ్గడ 3. ぎ. cの3ビo s పూర్వమే పూరించియుండెను. ఈస్వల్పకాలములో నీ భాగములో నచ్చటచ్చట శిధిలను య్యె నందు రా ? ఎవరియొద్దనైననున్న కొన్ని పత్తులలో నట్లు శిథిలమైనదనిన నమ్మనచ్చును కాని దేశమnదున్న టీలన్నిటిలోను నొకే భాగములోనిట్టి యనర్ధము సంభవించునా ! శీ మీ రాజుపంతులుగా రా కాలమున, నాంధపపంచములోఁ దాళ పతపతులు విశేషముగా నుండెడివి కావనియుఁ బండితులయొద్ద నక్క-డక్క-డ స్వల్పముగా నుం డెడివనియు, నవి శిధిలములై పోఁగా, నౌజ్ఞా పెగ్గడ, పోయిన భౌగములను బూరించెననియు c తవు వాదమును