పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–21] જે శ్లా పె § డ 81 పెగ్గడ రచింుంచెనని లోకము తలంచుచున్నది. వాకొనుచు న్నది. లిఖలచుచున్నది ఇట్లుండఁగా నీ నడువు నిందులకు విరుద్ధముగ ,Sיס איי దము బయలుదేరినది. నన్నయభట్టు అరణ్యపర్వమును పూర్తిగానే రచియించియుండే సనియు ‘స్ఫురదరుణాంశు” అనుపద్యము మొదలు తక్కి-న భాగములో నచ్చటచ్చట గొన్ని భాగములు శిధిలములై పోగా, ఎజ్ఞా పెగ్గడ పూరించెననియు, నంతియ కాని యా భాగము నc తను ఆతఁడు రచింపలేదనియును నా వాదసా గాంశము. నే నెఱిఁగియున్నంత వఱ కీవాదమును జేసిన వారిలో గుఖ్యులు కీర్తిశేషు లగు رق నడకు దుటి వీర రాజుపంతులుగారు. విమ నాృదర్శకబిరుదాంచితులు. కావున వారి వాదము నిస్సారి మైనదని యొక్క-మాటలోఁ జెప్పి తోసిపుచ్చ వీలు లేదు. వాదమున వారు చూపిన హేతువుల నిట వాసియందెంత వఱకు సత్యమున్నదో 8యోూ చిO చుట ఆవశ్యకము. (రచనా సౌలభ్య ముకొఱకు, అరణ్యపర్వమును బూర్తిగా నన్నయ రచించెనని వాదించు వారిని నన్నయపకము వారనియు, నందులకు వ్యతిరేకముగాఁ జెప్ప వారిని, నెల్జయ పక్ము వారనియు వాయుచుందును.) ఈ వాదము లిది వఱకు పతికలలో విమర్శింపఁబడినవే యైనను, ఎత్థాపెగ్గడ చారితమునందు వానిని బూ_ర్తిగ విడచి పెట్టుట లోపముగుననియు, భావి"కాల పాఠకుల కిది యుపయోa Kవునియు నందుచే నిందుఁ జర్విత చర్వణదోషమం డదనియుఁ దలంచుచున్నాఁడను. వీర రాజు పంతులుగారివాదమునకు ముఖ్యాధారము తిక్కన సోవునూజియు, వూర నకవియు నన్నయభట్టమూఁడుపర్వములును రచించెనని చెప్పియుండుట. 'ఆదరణీయ ... ... నం, దాదిఁ దొడంగి మూఁడుకృతు లంధక విత్వవిశారదుండు విద్యాదయితుం జొనర్చె మహితాత్మఁడు నన్ని య , , , , , , ' తిక్క-న విరాటపర్వము. ‘భారతసంహితన్ మును ది పర్వము లెవ్వఁ డొనర్చె నట్టి -- నన్నయభట్టఁ గొల్చెదన్” మారన పూర్కండేయ పురాణము.