పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 ఎ ద్రౌ | పె గ డ ○ పజ్ఞాపవిత్రుఁ డౌపస్తంబసూత్రుండు శీవత్ససో, తుఁ డూర్జితచరితుఁ \- 23 డగు బొల నకుఁ బోలవూం బకు బు, తుండు حسبتها ראי"? 急 Q / 發 వెలనాటి చోడుని వలన మిగుల మన్నన గన్నభీమన మంతి పౌతుండు పేరవూం బావునః పియుఁడు పోతమాంబికావిభు మజ్జనకుని బొల్లనిధికిని బోలనకును గీ. జన్ననకు ననుజను|్మనిఁ గన్న తండి వేగినాటఁ గరాపర్తి వృత్తిమంతుఁ డనఘుఁ డెఱపోతసూరి కంసారి చరణ కవుల ముధుకర పతిసార విమలయశుఁడు, పద్యమునందలి యెఱ సూతసూరి, యినా కవికిఁబితామహుఁడు. ఇతఁడే కవికి స్వప్నములో గనcబడి నృసింహపురాణమును రచించి, అహోబలనృసింహున కంకితము సేయుమని యూజాపించిన వాఁడు مانع ఉ. రచూవుము లెని దింట నియ తాకృతిఁ బత్యయమున్ శి వాగ్ర్సనా రామత యొప్ప నిత్యశివ రాతివతంబుగఁ బూని భవ్యయో గామృతతృప్తిమైఁ ది జగదర్సితలీలఁ దనర్చుశంకర స్వామి మునీంద్రభ_క్తజన వత్సలు మద్దురు నాశయించెదన్. ఎజ్ఞాపెగ్గడ తనతండిమైన సూరనామాత్యు డుభయకవిత్వ ఫౌడుఁ る窓) పై పద్యములో జెప్పియున్నాఁడు. కాని యాగా తఁడు రచించినగంథము లేవియో చెప్పలేదు. సంస్కృత భాషలో సూర్య కవిరచితి మగసంక్షేపరామాయణ మొకటి కలదనియు నతఁ డెతా పెగ్గడతండ్రియేమో ! అనియు 8) పభాకరశాస్త్రిగారు -షో యున్నారు.