పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 ఆంథకవితరంగిణి నెలమి రామునిఁదప్ప నే నన్యపురుషుఁ దలఁప గేర్కొన నాదుధర్మంబు దప్ప నిది సత్యవచనంబ యేని యోయంబ

)&ই6০2৩ সাত ত-৮৪৩ 20:55 మిమ్మనిన

నహి కువూరులచేత నంచితవుణుల బహుతరద్యుతినొప్ప భదపీఠంబుఁ బట్టించుకొని నేల బయలిచి్సపాయ నెట్టన భూదేవి నెమిછે ま、下頭の逸) యూమణిపీఠంబు నందుంచి తల్లి సేము మే యనిపల్కి- సీతఁ దోడ్కొనుచు నదలక చ నెఁబుష్పవర్షమ్మ గురియు ముదముతోఁ బాతాళమున కేగెనపుడు. పూర్వ భాగరచనమునకును నుత్తర కాండరచనమునకును నడుము వ్యవధి యెంతయో యు డదు. కీ. శ. ౧39ం-౧39) నడుము నిది రచితమయ్యెనని చెప్పవచ్చును. రంగనాథకవినిబోషించిన వీరు చిరస్మరణీయులు. نکته: 43. రా విపాటి తిప్ప న్న (త్రిపు రాం త కుఁడు; ఈకి వి కులగో, తాదు లేవియుఁ దెలియవు ఇతఁ డాంధ్రమున మదనవిజయమును రతి శాస్త్రమును, ఆంబికాశతకమును, త్రిపురాంతి గోదాహరణమును, తారావళియు, సంస్కృతమున పిమాభి గావు మును వీథినాటకమును రచియించినట్లు తెలియుచున్నది. ఇందు తిపు రాంతకోదాహరణము మాత్రము ముద్రితమై లభించుచున్నది. ఈ కవి రచించిన పేమాభిరామనాటకమును వినుకొండ వల్లభ రాయల పేరున శ్రీనాథ మహాకవి కీడాభిరామ మనుసంజ్ఞతో నాంద్రీక