పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రా వి పా టి తి ప్ప న్న (తి పు రా O త కుఁ డు) 39 రించి యున్నాడు. ఇందునుగూర్చి వల్లభరాయకవి చారితమున వాసెదను. ఆకీడాభిరామమునందు నటీ సూతధాగ సంభాషణమున నీ తిపురాంతకుని నీకిందిపద్యములో స్తుతించియున్నాడు. 传, నన్నయభట్ట తిక్క_క వినాయకుఁ డన్న హుళక్కి_భాస్కరుం డన్న ను, జిమ్మపూడి యను గాధిపఁ డన్నను సత్కవీశ్వరుల్ నెన్నుదుటం గ రాంజలులు నింతురు జే యని రావిపాటి తి ప్పన్నయు నంతవాఁడ ! తాగునా యిటు దోసప)వూట లాడఁగన్ ఈతిప్పన్న యే తిపురాంతకుఁడు. శీనాథుసి చే నిట్లు స్తుతింపఁ బడిన యీతఁడు గొప్పక వియై యుండు ననుటలో నతిశయోక్తి లేను. ఈ తఁడు రచించిన వుదన నిజ యమును దా మొు కసారి చూచితివు నియు, గెండవసారి చూత వునుకొనునప్పటి కాగంథన్వాములు వురలుఁ జూప లే దనియు నది యెనిమిదాశ్వాసముల సంజ్ఞాభియోగిక భార్యాధి -క్రాకార సా , డారిక్ష వైశికాది ప్రకరణములు గలిగి యభినవ కావు సూ తమో యన విలసిల్లుచున్నదనియు, శీయుత వూ నవల్లి రామకృష్ణ కవిగాయ తిపుగాంతకోదాహరణపీఠికలో వాయుచు నందులోని వని యీకింది రెండు పద్యముల నుదాహరించియున్నారు. క. సత్తి గుణ వత్రి యగు నేనియుఁ బతి కి దిర త్నంబ : పాణ బంధువ; యమృతం; బతి వయ దుగ్గుణి యుగు నేఁ %) છે కెడపనిచిచ్చు Tకా లుప సీ యు ది కాల్చున్, ము. గుణమున్ సుందర రూపముస్ విభవముం గూటంబు సౌభాగ్యల కణమం, జారు చరితమున్ వినయముం జాతుర్యమున్ ధర్మభూ పుణముO; గల్లి పతివతామహిమ మించన్ గల్లెనే దత్సతీ మణి చింతామణి దానిఁ బాల్పఁగలుగన్ మర్త్యుండె ధన్యుండిలన్. పద్యములు చక్కని శైలిలో మనోహరములుగ నున్నవి. ಇಟ್ಟಿ తిపురాంతకుని గంథములు లభింపక పోవుట యాంధుల దుర దృష్ట మసకతీరదు.