పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 ఆంధ కవితరంగిణి “తొల్లి హరిభ_క్తిరసావేశంబునఁ గతిపయాక రాభ్యాస చాప گسسته లచి బునO (ఎక్జా పెగ్గడ నృసింహపురాణ కృత్యాదయం దిశ్లే **ぎ@3 యాకి రాభ్యాసచాపల్యంబు ని’ నని వాసికొనియున్నాడు. జేసి విష్ణువిభూభిరామకథాప్రభూతంబులగు పద్మపురాణోత్తరి ఖండమును బాగవత దశవు స్కంధంబును దెనుంగున రచియిం ది యప్పణ్యపురా 3 ు లు వ్ గృతిష3గా నేపుణ్యం బ్యాంకునో యసి విచారించి . . . నాణసవంశాసుధా 5 కాశ్యప సో, తపవి తాబ్బ నార్యతనూభవుం డ8 ను నగుకందనామాత్యుండు నా సున తి స్నేహ గాంధ వుండును, న పూ ర్వవచను చనా బంధు కావ్య రసాభిజ్ఞండును ポ, గావున నమ్మంత్రియుగంఫగుం గృతీపతీం 7ャeg。○ ఈ దశమ స్కంధ ఏు3కను ము వింపఁ బడలేదు. వుద రాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునం చౌక పతి యున్నదని తెలియు చున్నది. ఇతనిమూఁడవగ్రంథము వసిష్ఠ రామ్రాయణము. ఇది వేదాంతబోధకగ్రంథము. శ్రీరామచంద్రుఁడు పదునారేండ్ల వయసున నీ ప్రపంచ మనిత్యమనియు, సుఖపదార్థవిరహిత వునియు, దోఁచుట చే ఖన్న మనస్కు-ఁడై యున్న తఱిని విశ్వామి తుని సూచనపై వశిష్ట మహర్షి శ్రీరామచంద్రునకుఁ దత్త్వోప దేశము చేసెను. అది యే వాసిష్ఠ రామాయణ మను పేరున సంస్కృత భాషలో నున్నది. దీనినే జ్ఞాన వాశిష్టమందురు. یع( & చాల పెద్ద గ్రంథము. సింగనామాత్యు డాగంథమును క్లు _ఫ్రీకరించి, యై దాశ్వాసములుగ నించుమించు పం డెండు వందలపద్యములలో నాంథేకరించెను. నన్నయతిక్కనాదుల వలె సీగ్రంథాది నాంధ పద్యమును మాని సంస్కృత శ్లోకమును వేసి నాఁడు. వాసిష్ఠ రామాయణాంద్రీకరణము తేట తెలుఁగు పదములలో సుబోధక ముగ నున్నది. అతిగ హనముగు వేదాంతవిషయవుగుటచే