పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–47) వు డి క్రి సి C K న 185 మునం దున్నఁ వాడు. సింగనకవితండ్రి యైన యయ్యలమంత్రియు ਾ "కాలములో నున్న వాఁడు ఆయ్యలమంత్రి యొక్క- జననము a) 3 3 o సంవత్సర ప్రాంతమనియుఁ దన యిరువదియవ యేట మంతిత్వము వహించెననియుఁ దలంపవచ్చును. పద్మపురాణమును ముగిం చునాc ծ3Յ సింగనకవికి నలువదియయి డేండ్లుండెననియనుకొందు మేని, అయ్యల మంత్రికి చ: సంవత్సరముల వయసున ననగా కీ శ ౧32 సం వ త్సర ప్రాంతమున సింXనకవి జన్మించియుండునని యూహింపవలసి యున్నది. ఈయూహ సరియైనదనియే నాయభిప్రాయము. కృతిపతిని బట్టిచూచినను నీ కాలము సరిపోవుచున్నది. గణపతిదేవుడు 3) ". ౧.98ం సంవత్సరము వఆకు రాజ్యము చేసియున్నట్లు "భౌసనముల వలన నిర్ధారణ వుయి సది. ఆ కొలమున గన్నయమంతి యున్నట్టు పైన వాయబడిన పద్యములలో నున్నది కదా ! గన్నయకు, గందనమంత్రి మనువునికి వునుముఁడు. వీరిరువురినడుము నాలుతరము లున్నవి. తర మునకు ముప్పదేండ్లవంతున చూచితి మేని, కందనమంత్రి నలువడేండ్ల వయసున కీ శ. 1420 వ సంవత్సరములోఁబదపురాణమును గృతి సందియుం డెననుట సమంజసముగనే యుండును. 宗yoX నామాత్యుడు రచించినగంథములలో బ్రద్మపురాణము 下3○○るé35. ఈపద్మపురాణోత్తరఖండమునఁ జాల భౌగము శీరావూ వ తారకథలతోను, శ్రీక్తప్తావతార్తగాథలతను_నిండియున్నది. ఈ పురాణము విష్ణుక్త థాపథా నమైనది పద్మపురాణమునకుఁ_బిమ్మట రచించినది భాగవతదశమస్క-ంథము. సింగనకుఁ_బూర్వము_భాగవ తము తెల్లింపఁబడలేదు. అయిన నాతఁ డేలకో_దశమస్క-ంథమును మాత్రమే రచింుంచెను. ఈతని దశమస్క-ంధము పద్యకావ్యము కాదు. ద్విపదకావ్యము. ఇదియును గ్రందనమంత్రికే యంకితమియఁ బడినట్లు వ్రాసిష్టలామాయణమ్లులోని యీ క్రింది వాక్యముల వలనఁ ఔలియుచున్నది.