పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 ఆం ధక విత్రగంగిణి ‘ఓరంత పొద్దు మడక మున్నగు తెలుగుపదములును బయ_క్తము లైనవి సి వి రాజవీ రాచిత్రమున నన్నయభట్టు వుతము సను సరిగాచి యోక టియే యతిస్థానము కలదు. మఱియు జ్యోతిశ్శాస్త్ర సాంకేతిక పద జాలముకూడ నీకవి వాడియున్నాఁడు .' & அப்து Nomām: ->چیو sالتيعالجته 50. పశు పత్రి నా గ నా థు ( డు ఆంధ్ర సాహిత్యపరిషత్తునం దున్న యుదాహరణ గంథములో పశుపతి నాగనాథుని శీ విష్ణుపురాణములోని దని ూకింది పద్య ముదాహరింప బడియున్నది. ఉ. మాసరి మయ్యె నంత మధుమాసము పాంథ విలాసినీ జన తాసము పుష్పబాణ నవరాజ్యవిలాసము నల్లరీ వధూ హాసము వుత్తకోకిలసమంచిత పంచమునాదముంజి వు వ్యాసము జీవ లోక హృదయంగమ సౌఖ్యవి కొస మెంతయున్ . నిజాము రాష్ట్రమ లో ఏకశిలానగర దక్షణ భాగమున నున్న అయ్యనవోలు దేవస్థానమునందలి _స్తంభము పైన నొక శాసనమున్నది. ළුයි పద్మనాయకకులజుడైన సింగ వునాయని అనపోతానాయఁడు గ్జానా. శ. ౧_9Fo అగు సౌమ్యసంవత్సర శావణళుద్ధపంచమినాశనివా ర మునాఁడు ఓరుగంటి దక్ష్మీణాన అయ్యనవోలితీర్థస్వామియైన మైలా ర దేవరకు పవితారోహణ మహోత్సవపుణ్యసమయమందు అష్టభోగ సహితముగా అయ్యనవోలు గ్రామమును సమర్పించి వేయించి నిది. ఆశాసనమునందు శాసన విషయములు సంస్క_త భాషలో 92 శ్లోక } ములలోను ఆంధ్రములోనుగూడ వాయబడినవి. ఆ శౌసనమును రచించిన వాc డీపశుపతి నాగనాథుఁడే శాసనాంతమున ఇతిస్త్రీకా శికబ్రహ్మర్షి గోతజనునా పశుపతిపండిత పుత్తేణ నాగనాథకవి నా లిఖితమిదం శాసనం శాశ్వతప్రతిష్టమస్తమంగళంమహా, ○○○"