పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా చ న సో ము c డు 115 గంధాదిని (పూర్వ భాగాదియందు) గృత్యాదియుండి యుOడు ననీ యు, నందు దే ను_త్తర భాగాదియం దవతరణిక వాస్త్రియనే లేదనియు c గొందఱనుచున్నారు. అది యే నిజమైయుండుసని తోఁచుచున్నది. ఉత్తర హరివంశపథమాశ్వాసములోని మూడవ పద్య మీూయూ హను గొంత వఱకు బలపఱచుచున్నది. ぎ. హరివంశపధమక భాం తరమునఁ గలవింత లెల్లఁ తప్పక ను ది $*c దిరమయ్యెఁగ దా వీూcదట నర వర ! యేక ఛలోగా కో వినం బియ మనుడున్, ూర త్ర రచనా నంతర మున వ్యాసుఁడే హరివంశమును సంస్కృత భాషలో రెండు భాగములుగా రచియించి యుండెను. భారతేతిహాస మును వినుట తోఁ గృప్తి యొదవలేదు. కావున హరివంశమునుగూడ వినిపింపు వుని శౌనకాదులు సూతు నడిగిర ని హరివం శకధ పారం భింపఁబడినది. f నాచన సోముఁడు తన మారి వంశ గద్యయందు భారతకభానం తరమున” అని వాసికొనియున్నాఁడు. ఇతఁడు పూర్వ భాగమును విడిచి యుత్తర భాగమునుమూతమే రచియించియున్న యెడల గద్యలో నా వాక్యములను వాసికొనియుండఁడు. వుeణియుఁ బూర్వ భాగమును విడిచి యుత్తరభాగమునుమాత్రమే వాయుట కవసరముగాని కార ణముగాని లేదు. ఈ నూఁడు కారణములును, నాచన సోముఁడు పూ ర్వ భాగమును రచింుO చె నని నిశ్చయముగా జెప్పటకుఁ జగాలినంత సాక్యము గాకపోయినను, అట్లు దృఢముగా నమ్ముటకుఁ దగినవిగా నున్న వని చెప్పవచ్చును. నాచన సోమునియుత్తర హరివంశమును గూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్పతికలో నడకుదుటి వీర రాజుపంతులుగా రొక వ్యాసమును వా సియున్నారు. అందలి యీ క్రింది వాక్యములవలన సోముఁడు పూర్వ