పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

112 ఆంధక వితరంగిణి N- జావరి వుండలములోని ద క్రౌరవు భీమేశ్వరాలయనిర్మా ణనును గూర్చి యిట్రి డే యొక్షకథ గలదు. భీమున యనునొక బాహ్రణ &— لا يقع نهt" బహ్మచారి వివాహ చూడుటకు ద్రవ్యాభావముచే వెరపుఁ గానక, t )نسبی \-- ゆ మహారణ్యములో నుండుసిద్ధులయ సుగ్రహమును సంపాదించిన చో*, నినుమును బంగారముగాఁ జేయు సిద్ద క్రియఁజెప్పెదరని విని యచ్చటికిఁ ગિ - బోయి దైవానుగ్రహమున నొక వాయి హ4ఫ్లురుషుని కటా కి ముచే రెండు ఆనపకాయ బుజ్ఞలపిండ సట్టిపసరును సంపాదించి 5ను త్రి స౦తొT ప ముస నింటికి వచ్చుచు, మాన్లనుధ్యమున ప్పటి కొక చిన్న పల్లెగా నుc గు దక్షారామము.కడ కేఁగుదెంచునప్పటికే స" ర్యా_స్తనూ వుగుఁడు నొక కాఁపు నడిగి నూతనియింటి కెదురుగ నున్న యొక సావిడియందు సోడకుఁ గొట్టబడియున్న మేకుల కాబుజ్ఞలను దగిల్చి యచ్చట నే పం డుకొనియెు న నియు, తెల్లవారుజామునఁ గాలకృత్యకులను దీర్చుకొ నుటకై dదూం బాహ్మణుఁ డా వలకు c 2లోఁ గా, నా కా (స) -ు నా త్ర నిసాల ములోఁబనిచేయకూలివారు నచ్చటకు వచ్చి పొలములోఁ బనిచేయు టకై నది వఱకచ్చట చేర్చియుంచి నిగెడ్డపాఆలను గైకొని, మంచి నీరు తెచ్చుకొనుటకై యుప యోగించునట్టిగుఱికొన్ని గణానపకాయ బుజ్ఞల తోఁ బాటు పసరుగలబుజ్ఞలనుగూడఁ దీసికొనినప్ప డnదలిపసయచింది గెడ్డపాఆపై బడ నది పచ్చగామా కి తళ తళ లాడుచుండుటను జూచి యూ"కాపు, అందలిరహస్యమును A హే చి, రనూప సరును జాగ్రత గా దాఁచి యేమియు నెఱుంగస్ వానివలె పొలమునకుఁ బోయెననియు, బాహ్మణుఁడు ముఆలవచ్చి :ురా-e మST*ు తన పసరుబుజ్ఞలు లేకుండుటc గాంచి రోదనము చేయుచు, నా"కాఁపు కడకుఁ బోయి తెనపసరుబుజ్ఞల నడుగఁదన మనుష్యుఁ డెఱుఁగక నాపసరును చెఱువులోఁ బోసివేసి వానితో మంచినీరును దెచ్చెనని చెప్పి నీటితో నున్న యాబుజ్ఞలను జూపి యా బాహణునితోపాటు కపట దుఃఖము నభినయించెననియు, నా బాహ్మణుఁడాతని దుష్కా—ర్యము నెఱింగి యూతని ననేక విధముల బ్రతివూలియుఁ గార్యిముఁగానక విచార వునొంది మెంతయోగా ప్రయ