476
శ్రీకాశీఖండము
| ప్రభావంబు మీర యెఱుంగుదురు.మాకుఁజూడ నీవు విశాలాక్షి వీయయ్య యావిశ్వేశ్వర శ్రీమన్మహాదేవుండునుం గావలయు ననిపలికిన విని మూశానియు నలిగి యతండు కాశీనగరంబునకుం జేసిన యపరాధంబునకుం దగినశిక్ష సేయంగలదై యి ట్లనియె. | 192 |
క. | [1]మే లగుఁ గాశీనగరం | 193 |
ఉ. | ఎట్టు పురాణము ల్పదియునెన్మిదిఁ జెప్పితి? వెట్లు వేదముల్ | 194 |
క. | క్రోధంబు ఫలమె నిర్మల | 195 |
వ. | వారాణసి ముక్తిస్థానం బీతీర్థముమీఁద నెవ్వం డన్యాయము దలంచువాఁడు రుద్రపిశాచం బగు నని పలికి భవాని భవునియాననం బాలోకించిన. | 196 |
- ↑ ఒక వ్రాఁతపుస్తకమున దీనికిఁ బద్యాస్తరము:-
మేలుగఁ గాశీనగరం
బీలాగున భుక్తి గలిగె నీభోజన మే
వేళం బుట్టదు? పుట్టని
వేళం గినియంగ దగునె వేదవ్యాసా!
మఱియొక ప్రతిలో ‘కినియుటిది తగవె’
ఇంకొకదానిలో ‘వేళనునీకిదియె తగవు’ యనియు నున్నది.