429
సప్తమాశ్వాసము
| శ్వమేధ బదరీశుకశుకభవానీప్రభాస గరుడబ్రహ్మవృద్ధార్కనృసింహచైత్రరథధర్మవిశాల లలితాగౌతమీ గంగా కేశవ నర్మదా వసిష్ఠ మార్కండేయ భాగీరథీ ఖురకర్తరీదివిషత్ హయతీర్థంబు లనునివి మహాపుణ్యతీర్థంబులు.[1] | 15 |
తే. | ఇప్పుడు చెప్పినతీర్థంబు లెన్ని గలవు | 16 |
వీరేశ్వరాఖ్యానము
తే. | అర్థి నేతీర్థమునఁ దీర్థ మాడె నెవ్వఁ | 17 |
తే. | కమలగంధితనూజుఁడు కలశజన్మ! | 18 |
వ. | మఱియు సంగమేశ్వరతీర్థంబు పాదోదకతీర్థంబు క్షీరాబ్ధితీర్ణంబు శంఖతీర్థంబు మఱియుఁ జక్రపద్మగరుత్మద్వైకుంఠ నారద ప్రహ్లాదాంబరీషాదిత్యకేశవ దత్తాత్రేయ భార్గవ వామన నీలగ్రీవోద్దాలక నరనారాయణ యజ్ఞవరాహ విదారణ నరసింహ లక్ష్మీనృసింహ గోపీగోవింద శేషసాంఖ్య మహిషాసురబాణ వైతరణీప్రణవపిశంగిలా పిలిప్పిలానాగే | |
- ↑ అన్నింటికిని తీర్థంబు అని చేర్పఁబడినది.