313
శ్రీకాశీఖండము
| పక్వంబు గానేరదు. పరిపక్వాన్నంబు లేక వైశ్వదేవబలిహరణాదిక్రియాకలాపంబులు కుంఠితంబు లగు. హవ్యకవ్యక్తియాశూన్యు లైనబ్రాహ్మణులు రాజులయందు విరక్తు లగుదురు. బ్రాహ్మణులు విరక్తు లైనప్పుడ తక్కినవర్ణంబుల ప్రజలు వైరాగ్యంబు వహింతురు. ప్రజా(ను)రంజనంబునంగదా రాజు రాజౌట. ప్రజావిరక్తిఁ గోశదుర్గబలాదిసప్తాంగంబులు పరిక్షీణంబు లగు. సప్తాంగపరిక్షయంబునఁ ద్రివర్గనాశనం బగు. త్రివర్గనాశనంబున నుభయలోకమార్గంబును ఖిలీభవించుంగావున. | 298 |
తే. | మొదల వైశ్వానరుని నిజమూర్తిశక్తి | 299 |
ఉ. | చండకరాన్వయాంబునిధిచంద్రుడు భూమణుం డతండు ఱా | 300 |
తే. | అనిన నాచార్యుపలుకుల నాదరించి | 301 |
మ. | కర మాశ్చర్యముగా బ్రతిక్షయమునం గాష్ఠంబులం దగ్నిదే | |