మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3D以3 వులలాగాను తొమ్మిదివందల రూపాయల చందాలు వేయించితిని. ఈవిషయ ములాy* నాంధ్రపత్రికాధిపతులైన కాశినాథుని ‘ਹਾਂਨੇਂਡੂੰ్వరరావు పంతులుగారు ను హైందవ సాంఘిక సంస్కారపత్రికాధి పతులైన నటరాజయ్యరుగారును నాకు మిక్కిలి తోడుపడిరి. వారియెడల నేను మిగుల కృతజ్ఞాఁడనయి యు న్నాను. అక్కడ గేదెపాలేగాని యావుపాలు దొరకకపోవుటచేతను చలి యొక్కువగుటచేతను నాకు దగ్గ హెచ్చ నారంభించెను. ఆందుచేత నేనక్కడ తడవుగానుండక మరలవలసినవాఁడనయితిని, నేనక్కడనుండఁగానే యా విఱకు పూనా వితంతుశరణాలయములోనున్న యిద్దఱు తెలుఁగు బాహ్మణ వితంతువులు రాజమహేంద్రవర వితంతు శరణాలూయనుey*ఁ జేరుటకయి నన్నుఁగలిసికొనిరి. "నేను బొంబాయి వీడ్కొని బైలుదేతి పూనా నుండి నా మిత్రుఁడైన హనుమంతరావుగారి వెంట నిద్దఱ బ్రాహ్రాణవితంతువులను Trు మహేంద్రవరమునకుఁ బంపి వేసి, సేనును నాభౌర్యయు ఫునాలాశనిలిచితిమి. మేమక్కడనున్న రెండు దినములును పునావితంతు శరణాలయసంస్థాపకులను నామితులునయిన కర్వేపండితుని యతిథులమయి యుంటిమి. ఒకదినమున నక్కడివితంతు శరణాలయములోనేయుండి యక్కడ జరగుచున్నపద్ధతుల నన్నిటినిజూచితిమి. ఆవఱకే నామిత్రులయిన బ్రహ్మశ్రీ కొలాచలము వేంకట రావుగారు నన్ను బళ్లా రికి రావలసినదని కోరియండినందున ఫునానుండిజైలు దేణి నేనును నాభౌర్యయు బళ్లారికిఁ బోయితిమి. వారక్క-డమమ్మ గౌరవింః్చ, తిమంుంట"నే యుంచుకొనిరి. ఆయన మూకుఁ బ్రయాణన్యయములక్రింద నూఱు రూ)"యలిచ్చి హిత కారిణీ సమాజమునకుఁ గాము మున్నిచ్చియుండిన మూఁడు టీల రూ, యల భౌగములను గా సభాపతియంత్రములలోని మతి రెండువేల రూJ"యల భౌగములను దను చేసిరి. తరువాత నేనును నా భార్యయు వారిని బైలుదేతి గుంట కల్లుమినాఁదుగా రాజమహేంద్రవరమును م۔ ہ" ہم د٤ తరువాతి "నీను కాకినాడకుఁ బోయి యక్కడ రు 1832-0.0 ల చంచా+ లను సమకూరి|్చతిని. అక్కడ బ్రహ్లా శ్రీ ములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు. రు 00-0-0 లను, దివాన్ బహదూరు దురిసేటి శేషగిరిరావు పంతులుగారు, 23