పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- ), Q స్వీయ చ రి త్ర ము విడ్డలను దన వద్దకపలిచి విూ వ్రాతగారు వచ్చినారు చూడుఁడని నన్ను డs*'ును, వారి వివాహమును చెన్నపట్టణములో నేను చేసియుండుటచేతనామె నన్నట్లు పిలిచినది. సరోజినీదేవిగారి తండ్రి తమ కొమారిత వివాహమును మూయింటనే చేయవలసినదని నన్ను కోరిరిగాని నేనట్టుచేయక సవూజమందిర ములాశ జరపితిని, సికందరాబాదులో చి శ్రీమతికొటికలపూడి సీతమ్లు ෂිෆ් నున్నగారి యొద్దనుండఁగా కెమేము వారియింటనే బసచేసితిమి, రాజమహేంద్ర రమలో నాభార్యనేశస్థాపింపబడిన శ్రీ పార్థన సమాజమును మేము చెన్న పట్టణములోనున్న -కాలములో* :్స సీతమ్లయే జరఫుచున చ్చెను ఆమె గర్భ పగియై మిక్కిలి బలహీనురాలుగా నుండినప్పుడు భర్త యామెను చెన్నపట్ట ణము మూయింటికిఁ బంపెను. నావద్ద నున్నకాలములో నే నామెకు ఛందస్సును వ్యాకరణమును నేర్పితిని. ఆక్కడ నున్నప్ప డే యూమె యొక శతకమును జీసెను. ఆమెకు నాయందు షితృభావము; ఆమె యందును నాకు పత్రికావాత్స ల్యము. ఆమె కూఁతురు చి చంద్రమతి చెన్నపట్టణములో మాయింటఁబుట్టి న దే, ဍို့လ సికందరాబాదులా నొక దినమూ మెయన్నగారియింట నుండి వుఱునాటి యుదయమున బ్రెలు దేవా భార్యామిత్ర సహితముగా బొంబయికిఁ బోయి 'ని. ఆక్కడ నామిత్రులును హైందవ సాంఘిక సంస్కార పనికాధిపతులు నైన నటరాజయ్యరు గారు మమ్మతమయింటికిఁ గొనిపోయిరి. చదువుకొన్న వారిలోను సంస్కా_రపక్షము వారిలాశను ప్రార్థన సామాజికపలలూrను నాపే రడ సహితము చక్కగాఁ దెలిసియున్నదగుటచేత నక్కడివారును నాకు స్వాగతమిచ్చి నన్ను గౌరవించిరి. న్యాయమూర్తి చంద్రవార్కరుగారు న స్నోసభలో నఖనంపాంచిరి.యం త్రకారశాఖ యందున్నవారును నాశిష్యులును .3 X o બ& હે నరసింహముగారును నా మిత్రులయిన న్యాయమూ کم نداد، کم గారి యణనంత్రా వార్కరు గారును నాకు విందులుచేసిరి. నేనక్కడకు iu:ుల నిమిత్థము గాకా చందాల నిమి త్తమయి పోయియుండినవాఁడనగుట ఉn గుణి కొందఱు Sుత్రులు భోజనములకుఁ బిలిచిననుబోవక మిత్రసాహా aుకున చందాలగిపోకాగుచేయు నారంభించితిని. నేనక్కడనున్న వారను దిన