మూ ఁ డ వ ప్ర కర ణ ము _○い「)状 సౌమ్లు పుచ్చుకోవలసినదనియు, వారియ్యనియెడల వాగ్దానపత్ర ప్రకారము గా నాకియ్యవలసిన సొమ్లు నాకిచ్చివేసి తరువాత వారివల్ల రాఁబట్టుకోవలసిన దనియు నేను చెప్పితిని. వెనుక నొకసారియడిగినప్పడు వారికి కోపమువచ్చి నందున నేనిఁక వారిని సొవ్రుడుగఁ దలఁచుకోలేదనియు, తమంత వారి చ్చిన నిచ్చెద శేకపోయిన లేదనియు, ఆయన ఖండితిము"గాఁజెప్పిరి. ఈ ప్రకారముగా ఘర్షణ జరగినవిూఁదట కొన్ని దినములకు నేనాపత్రమును న్యాయ వాదివద్దికి పంపి ముందుగా కృష్ణరావుగారికి నివేదనపత్రమునంపి శ్రరువాత న్యాయసభలో వ్యాజ్యము తేవలసినదని యుత్తరము వాసితిని. న్యాయవాది కృష్ణరావుగారి బంధువులతో చెప్పఁగా వాతాయనను రెండుగడువులలో నాసామ్లు "నాకుఁ బంపునట్టుచేసిరి. ఇఁక వితంతు వివాహముచేసిగొన్నవారి కథకు వత్తము. వారిలో రాజ మహేంద్రవరమున నున్న కో'ందepు నే ననష్టానిక బ్రాహ్మఁడ నగుటవలని లాభమునుపొంది యందువలన తాము కీర్తి పుష్టలను సంసాదింపవలెనన్న యుద్దేశముతో నొక మాయోపాయమాలోచించి నాకు స్వస్త్యామంత్రణము నిచ్చుమిషమిందను పరస ్సరసమావేశములవలన నన్యోనమైత్యాదులు హెచ్చు నన్న నెపముమినాఁదను వితంతు విడాహముచేసికొన్నవారిని వివిధస్థలములనుండి రాజమహేంద్రవరమునకురావించి 1907-వ స| డిసెంబరు నెల 27_ వ తేదిని నాటకశాలలాశ నొకసభ చేసి నన్నభినందించుచు నీక్రింది పత్రికను ෆ්රයිඩ්රි . “మ-రా-రా-శ్రీరావుబహదూర్ కందుకూరి వీరేశలింగవు పంతులని వారికి. ఆర్యా అనాధరకణమునకు ధారవోయబడిన విూ జీవిత ఫలమనందగియున్న పునరుద్వాహ సంఘము యొక్క ప్రథమ సభాసమయమున మిముంజేరి కృతజ్ఞతా పూర్వక వందనము లర్పించుచున్నారము. మియెడ మాకుంగల భక్తి పేమా గౌరనంబులు ముప్పిరిగొనుటం జేసి మామనోగతంబగు కృతజ్ఞ తావి శేషమును ప్రకాశంబుగాఁ జూపలేకున్నను వూ యుద్ధేశ్యమే కార్యముగా గ్రహించి మమ్లు మన్నింపఁ బ్రౌర్థి ంచుచున్నారము.