పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-의 SELL의 స్వీయ చరిత్ర ము నాఛాయావిగ్రహమును దీంుంచి, తమయింటివుందు ఆకాశ బాణములతి మొదలైనవి కాల్పించిరి. నన్ను మరల మాయింటికిఁ గొనిపోవునప్పడు నే నంగీకరింపనని తవుయింటి సమినాపమున నేమియచేయకపోయినను నాబండి యంగళ్లవీధికి వచ్చునప్పటికి బండిముందు వాద్యములునడుచు నర్పాటుచేసి త్రో వపాడ-సన నాకాశ బాణములను విడిపించి మహతాబులను చిచ్చుబుడ్లను కాల్పించిరి. దీనినిమిత్తమయి వారెంతో వ్యయముచేసియుందురు. ఇట్లుచేసిన యీమిత్రునియొక్క వాగ్దానమును "నేను కృతజ్ఞ తా పూర్వకముగా నంగీకరించి" "నావిూఁదఁగల యవ్యాజపేమమునకు నేను వారికి వందనములు సమర్పించి తిని. వారు శీఘ్రకాలములాశనే పనియారంభించి tr త్తతో cέοe ν* నిపృడు వితంతు శరణాలయమున్న విశాలభవనమును గట్టించియిచ్చిరి. అందు వితం తువుల వాసమునకు వరుస కైదేసి బొప్పన రెండు వరుసలలా పదిగదులును ত-০ex0x3 వర్ణములవారికిని నాలుగు వంటయిండ్లును శరణాలయ కార్యములను జూచువారు "కాపురవుండుటకంు మూఁడు పెద్దగదులుగల యిల్లును దాని యెదుటను పాఠశాలనిమిత్తమయి విశాలమయిన మాడుగదులుగల ుల్లును ఉన్నవి. ఇది కట్టించుట కాయన కెంతవ్యయమైనదో నాకు తెలియదుగాని యై దువేల రూపాయలంు యుండునని "నేననుకొంటిని, ఆచ్యుత రామయ్య గారు కోరినది యెల్లను వితంతు శరణాలయము మొదలయినవి యే హేతువు చేతనైనను లేకపోవుట తటస్థించిన పకమున తాను కట్టించిన యిండ్లను మరలఁ దమకిమ్లని. వారీశరణాలయమును నాకప్పగించిన తరువాత నారారంభించి విడి చిన నూతిని త్రవ్వించి కట్టించుటకును స్నానముల గదిని మఱుఁగు దొడ్లను కట్టించుటకును కొన్ని యావరణపుగోడ లిటుకతో కట్టించుటకును నేను మతి వేయిరూపాయలాభవనముపై వ్యయపతిచినందున, వితంతు కరణాలయముగాని యనాధ శరణాలయము"గాని పతిత వనితెరకు శాలయము"గాని యేవియు లేకుండెడు దుర్దశ యెప్పడయినను తటస్థించెడు పకమున నేనిచ్చిన సౌమ్మ లోనుండి యైదువేలరూపాయ లచ్యుత రామయ్యగారికో యుత్తరాధికారులకో యిచ్చునట్లు నేను నానిక్షేపపత్రములో నేర్పాటుచేసితిని, ఈశ్వగానుగ్రహ