పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప్రు క ర ణ ము _9 LC) వునకు మేలు క్ష అుగునట్లు చేయునుగాక ! నామిత్రులు నన్ను మన్నించి నాయందు తొంటిసుహృద్భావమునే చూపుదురుగాక ! కం, వీరేశలింగము. ' ఇంచుమించేుగా నేను కొన్నతోట కంటియున్న మతియొకతోఁట నుగూడ రు 600-0.0 లకు చల్లపల్లి రామయ్యగారివద్ద కొంటిని. ఈతోఁట కారాగృహమునకుఁబోవు రధ్యకు సమినాపమునందున్నందున వితంతు శరణాల యము మొదలయినవానిని దీనిలోనేకట్టింపనుద్దేశించితిని "నేనుతోఁటలోఁగాపు రమున్న యారంభదశలో న్యాయవాదులయిన బ్రహ్రశ్రీ ములుకుట్ల యచ్యుత రామయ్యగారొక నాఁడు నన్ను చూచుటకయివచ్చిరి. ఆయనకు నేనుకొన్న తోఁటలనుజూపి కొత్తగా కొన్నతోఁటలాగో ననాధశరణాలయమును వితంతు శరణాలయమును కట్ట నుద్దేశించియున్నట్టు చెప్పితిని. ఆయన నేను కోరకయే కౌమాగృహములను కట్టించియిచ్చెదమని వాగ్దానము చేసిరి. ఈశ్వరుఁడు మంచి కార్యములకెప్పడును తోడుపడుచుండును. పరమేశ్వరుఁడాయనహృదయము నందుఁ జొచ్చి నేను సంక్ష ల్పించుకొన్న మహాకార్యమునకు సాయముచేయ పేరణ మొనర్చుటచేతసే యచ్యుత రామయ్యగారు తమంతనే యుదారచిత్త ముతో శరణాలయములను కట్టించి యిచ్చుటకు వాగ్దానముచేసిరి. అచ్యుత రామయ్యగారు రాజమహేంద్రపర కణ్ణాళాలలాr నాశిష్యులు; "నాయOదు వి"tషగారవము కలవారు, చెన్నపట్టణములోనున్న "కాలములాr* #నో`క్రసా8 గాwయ హీందవరమునకు వచ్చినప్ప డచ్యుత రామయ్యగా రార్యపురములాశ నున్న తమయింటికి నన్ను విందుకు పిలిచి వాగు నన్ను మాయింటినుండి తమ యింటి వాద్యములతో ఁ గొనిసోవుటకయి యేర్పాటు చేయఁగా నేనా సంగతి నెఱిఁగి యట్లుచేసెడు పకమున నేను రానని చెప్పితిని. ఆయన నాప్రార్థన వుంగీకరించి నన్ను గుజ్ఞపుబండిలో నెక్కించుకొని మాయింటినుండి సునూరు మైలు దూరములోనున్న తవుయింటికిఁ గొనిపోయిరి. వారు నాయం దెంతో* యాదరమును దయనుజూపి కతిపయ మిత్రసహితముగా విందుచేసిన తరువాత నభినందనవ్యాములతో నాకంఠమునందు పుష్పహారము వేసి, తమతోఁగూడ