ఈ పుటను అచ్చుదిద్దలేదు
క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.
పైగ్రంధముల సారాంశమై యుండవచ్చును. దండ నీతిఈశ్వరే దత్తమని యొప్పుకొనబడుటవలన, రాజుల నిరంకుశ వర్తనమునకు కొంత యాటంకము కలిగి యుండవచ్చును. మత సంబంధమగు భయమువలన, రాజులు ప్రజాపతి విధించిన నియమముల ననుసరింప చాలవఱకు బద్ధులుగా నుండియుండవచ్చును. -----