మహమ్మదీయమహాయుగము.
1.120
రెండవకూర్పు. : (Mahammadan Period.) క్యాలికో బైండు.
5O0 పుటలు 60 పటములు.
ఇందు ఆఱు ప్రకరణములుగలవు:--1 ముసల్తానులయుత్పత్తి; జారీ దేశమునకు వచ్చు టి. ఆ ఆఫ్ గాడొ రాజులు. ఆ మోగల్ ప్రభుత్వము, 4 దక్షిణములోని మహ స్తుదీయ రాజ్యములు. 5 రాజు పుత్రుల శౌర్యాగ్ని - 8 విజయనగర సొమ్రాజ్యము. కొందరు తలచినట్లు హిందూ దేశము మహమ్మదీయులకు సులభముగా
- కళయుకాలేదనియు, హిందువులు అభిమన్యునివలె నేయపరిమితపరాక్రమమును
జూరా నీ మోసమునకును, స్వామి ద్రోహమునకు లోనై యోడిపోయి రనియు నీ గ్రంథము నందు సప్రమాణముగా జూకుబడినది. ఇండు శ్రీకృష్ణ దేవరాయలు, పృధ్వీ రాజు, ప్రతాప్, అక్బరు పూస సింగ్ , సొసక్' మొదలయిన మహాతులదిళ్య మైన పటములు కలవు శ్రీయుత 'F. వీ. లక్ష్మణరావు, ఎం. ఎ. గారిచే రచింపబడినది. వరిగా దారులకు పొస్టేజితో 1-8-0. ఇతరులకు పోస్టేజికాక
ఆంధ్రులచరిత్రము.
ఇది ప్రథమభాగము. పౌరుషమునందును పొండిత్యాతిశయంబునం దుసు, రాజ్య విస్తారంబునందును పూర్వపు ఆంధ్రులు హిందూ దేశములోని యితగ దేశములవారికి దీసిపోవువారు కారని యీ గ్రంథము సప్రమాణముగా జాం కరించుచున్నది ! ఇప్పటి యాంధ్రులవలె మన పూర్వపు టాంధ్రులు గూడ కూపస్థ మండూకములు అనుకొంటిరా? ఆంధ్రు లొకప్పుడు మగధ సామ్రాజ్యమును, ఇంకొకప్పుడు మహారాష్ట్రమును, మయొకప్పుడు యవన ద్వీసమును, వేవొకప్పుడు పొండ్యచోళ దేశంబులసుజయించి రని మీరు కల నైన నెఱుంగుడు రా ? ఎఱుగనియెడల ఈ గ్రంథముం జదువుడు.
శ్రీయుత చిలుకూరి-వీరభద్రరావు గారిచే రచింపబడినది.
చంజదారులకు పోజితో 1000 ఇతరులకు పోస్టేజిగాక 1.10 మే నేజరు విజ్ఞానచంద్రశ, చింతాద్రి పేట, మద రాసు,