పుట:Delhi-Darbaru.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగలా మనం శము,

15

కిని గల సాలింఘరు కోటను గట్టించెను. హుమాయూను. రెండవ మారురాజ్యమునకు వచ్చెను. అతని సమాధి యీసాలింఘరుకుఁ బ్రక్కన నే యున్నది. అక్కా-లవు. శిల్ప కళాభివృద్ధిని యిది బహు బాగుగఁ బ్రదర్శింపు. చున్నది. అక్బరు చక్రవర్తి హుమాయూను మరణము నకు దరువాత క్రీశ. 1556 లో సింహాసనా రూడుడయ్యెను. ఇతఁడు సర్వసాధారణముగ నాగ్రా యందే నివసించుచుండెడి వాఁడు. ఇతని యాస్థాన కవీశ్వరుఁడును మంత్రియు నగు ' అబుల్ ఫజలు' దన ' అయినీ అక్బరీ'లో ఉల్లీస్ వర్ణించి యున్నాఁడు గాని యావర్ణ న నలన నది రెండవకట్టణమని గోచరము గాక మానదు.


జహాంగీపునూర్జ హానుల వివాహ సంవత్సరము (క్రీ. శ. 1611) న విల్లియమ ఫించు ఢిల్లీని దర్శించెను. అప్పటి రాజు ధానియగు నా గ్రానుండి యతఁడు లాహోరునకుఁ బ్రయా ణము) సాగించుచు గ్రోనయందు ఢిల్లీలో నిలచెను. " నవ