రచయిత:ఏటుకూరి వేంకటనరసయ్య

వికీసోర్స్ నుండి
ఏటుకూరి వెంకట నరసయ్య
(1911–1949)
చూడండి: వికీపీడియా వ్యాసం. హేతువాది, మానవతావాది, కవి.

రచనలు[మార్చు]

  • క్షేత్రలక్ష్మి - పద్య కావ్యం,
  • పల్నాటి యుద్ధం నేపథ్యంగా పలనాటి వీరచరితము (ఇది ఐదు భాగాలు -
  • నీతిమంజరి,
  • రైతు హరికథ,
  • సిద్ధాశ్రమము,
  • ప్రేమ లోకం (గ్రామీణ ప్రేమ గాథ),
  • అంగద రాయబారము.