మహాభారతతత్త్వకథనము, ప్రథమ భాగము

వికీసోర్స్ నుండి

_____++_____








రచయిత:

'బాలవ్యాస,'

'తర్క,వ్యాకరణ,వేదాన్త కేసరి'

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి

శ్రీ వేద వ్యాసాయ గురవే నమః

మహాభారత తత్త్వ కథనము.

_____++_____

అనేక కర్తృత్వ నిరాకరణము.

ప్రథమ భాగము

_____***_____

“బాలవ్యాస, తర్క, వ్యాకరణ, వేదాన్త కేసరి'

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే

రచియింపబడి,

భట్నవిల్లి గ్రామస్థాపిత శ్రీ శారదాముద్రణాలయమునందు

ముద్రింపబడి

బులుసు వేంకటశాస్త్రిచే ప్రకటింపబడియె.

ప్రతులు: 1000.

8-5-1948

సర్వస్వామ్య సంకలితము]మూల్యం: 1-4-0

ద్వితీయముద్రణాదిసర్వాధికారములు గ్రంథకర్త వే.


గ్రంథప్రాప్తి స్థానము:-

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,

పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా,

గు రు వం ద న మ్

శ్లో|| శ్రీరేగిళ్ళో పాహ్యయ, మాతామహకామశాస్త్రిణం వందే |
      య దనుగ్ర హా త్సుదుర్లభశాస్త్రాధ్యయ నే ప్రవృత్తి రాసీన్మే ||

      కౌముద్యంతం ప్రేమ్ణా , యోఽధ్యా ప్యాదర్శయత్సతాంమార్గం!
      విస్తరిత శిష్యగణం, తం వందే పేరయాఖ్య గురువర్యమ్ ||

      వేదులవంశోద్భూతం, పీఠపురాస్థాన విద్వ దవతంసమ్ |
      ప్రణమామి సూర్యనారాయణ విబుధం శబ్దశాస్త్రగురుముఖ్యమ్ ||

      శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి, విద్యన్మణిం పీఠపురీ మహేశ |
      సంస్థాననైయాయికసింహమీడ్యంతంతర్క శాస్త్రైక గురుం నమామి||

      దెందుకూరి నరసింహపండితం, పీఠికాపుర నృపప్రపూజితమ్!
      ఖ్యాతశిష్యనివహప్రథితం వే, దాంత శాస్త్ర సద్గురు మీడే ||




గ్ర న్థ స మ ర్ప ణ మ్



 
శ్లో|| శ్రీ వారణాసివంశజ, గురుకరుణా వాప్త విద్య సుబ్రహ్మణ్యా !
      హ్వయవిదుషా కృత్వార్పిత, ఏష శ్శ్రీకృష్ణ చరణ సరసిజయోః |

      తత్త్వకథనాభిధోయం, గ్రన్థ శ్శ్రీనన్దనన్దనప్రీత్యై |
      భూయా చ్ఛ్రేయోదాయీ జీయా, చ్ఛిద్ధాంతదిక్ప్రదర్శీ స్యాత్ ||

 

-♦ వాదిప్రతివాదవివరణమ్ ♦-



శ్లో|| మహాభారతకర్తైవ వాదీ యే త్వాక్షిపంతి తే |
      ప్రతివాదిన ఉచ్యంతే వయం చాత్ర పరీక్షకాః ||

   ________________