భారత నీతికథలు/పాండవులు - మాతృభక్తి

వికీసోర్స్ నుండి

8. పాండవులు - మాతృభక్తి.



కృష్ణునిచే నివారితు . స్వయంవ రాగతులై న భూపతు లెల్లకుఁ దమతమ దేశంబులకుం జనిరి. భీమాగును లిరువుకు నెల్లవారును జూచుచుండ బ్రౌపదిని వెంటని.కొని తమ నివాసంబునకు బయలు దేరి.. అమితోత్సాహ పరవశులై యున్న బ్రాహణు తెల్లగునుగూడ వారిచుట్టును గుమిగూడి నడచుచుండిరి.

అచ్చటఁ గుంభ కార గృహంబునఁ గుంతి యొంటరిగఁ గూర్చుండి పొండ హగమనమును గోరుచు నిట్లు చింతింపఁ జొచ్చె. " అయ్యో! ఇంతప్రొక్కినను గుమారులు రాకున్న వా గేమి ? ఉత్సవ సందర్శనోత్సుకు ? పోయిన వారింతవరకు నెందు మసలు చున్నారు . పాపస్వభావులై న కౌరవులు నా కుమారుల గుర్తించి వారి పెట్టి యపాయంను గావించి యుండరుకదా ! దివ్యజ్ఞాన సంపన్నుంపైన 'వేద 'వ్యాసుండు మాకిచ్చట శుభంబగునని చెప్పె. అమహాతుని వచనంబు సక్క...ము, గాకుండునా ! ఓ వేల్పులా రా ! బాపూ " శములాగా ! దిక్కు లేని దానసగు. నాకు మీరే శరణు. నా గమాగల భద్రంబుగ మజల సౌకంటం బెంగ. " ? యవగుర వం దల్లియొద్దకు ధర్మరాజును గవల వాక'ను ఎన్ని వచ్చాయన్న 1 )తరంబ భీమార్జునులు Fప సహితుడై వచ్చి మే యొక్క కు ఇచ్చి ని ముని ________________

35 పొండవులు - మాతృభక్తి. తల్లికి నివేదించిన నామె 'యెఱుంగక యేప్పటి య యని "యెంచి సంతసించి దానిని మీ దేవుడును నుపయోగింపుఁడని నియుమించి, వారి వెను భువసతియ రాజ్యలక్ష్మిప లె నున్న పాంచాలిం సంచి తెల్లవా యెను.

అప్పుడు గుంత్రి చెంతనున్న ధర్మనందనుం జూచి, కుమారా ! మీరు భికాటనము నుండి వచ్చి భిక్ష దెచ్చితి మని చెప్పు చుండుటయు, మీరేవుకును నుపయోగింపుడని "నేను నిడుమించు చుంచుటయుఁ గాలక్రమంబున నాకలవాటు MA యుండుటచే వేఁడుఁ గూ.. న ప్లే యనుకొని పలికితిని. సరెన్న (డును నా మాట సంక్రమింపనివారు. ఇప్పుడే మీ 'సేయ లయు ? లోకమున లేని సూచారము నెట్లవలంభించు చారము : ” అని వగచు చుండ నిర్మజుఁ డనుం జూచి, 1 ప్యా ! నీ వే యగ్ని సన్నిధి నిక్క న్యను 21 గణంబు చేసికొను" మని చెప్పెను. "పు వాఁడుండఁ గొండిక వాఁడు వివాహంబగుట ధర్మవిరుద్ధంబు గావున నీ మ స మహిషిగా నీ వేపరిగ్రహ పుము. నూ పలువుర యనుమం ) ” యని యుగును .. నెను. విని ప్రేరణంబుస సయ్యవురి చి లుం మా ? • చాలియం దనురాగా య తొమ్ములె నవి. వర్మజుండది హచి వేద వ్యాస వచన 2లం దలంచి, 4. సోదరులాగా ఇచ్చట మని ( వురకును శుభ్రంగునని వేదవ్యాసుండు ని కచ. తద్వచనానుకూలంగ నే మకు మాత్మ నియోగి : లి. నది. కాపున నిక్క న్యకను మన మేవుగమును బలిగ్రహింతుము.” అని పలి కాను. ఆ.... అచట రాజమందిరంబున దుపదుడు తన కూతునకు వరుండైన వాఁ డెవ్వ వాని చరితం బేనో 'యెఁ? రమని ధృష్టద్యుమ్నునకు నియోగించెను. అతఁడును భీమార్జునుల వెంట వచ్చి, తన్నెవ్వనను సుంగండ నక్కుంభకార గృహంబు సంచుండి యంతయు నింగిపోయి తండ్రితో ఇట్లనియె. ""జనకా! ఆగ్రాహ్మ లి. పురు మన కృష్ణండోడుకొని యొక కుంభ కార గృహమున కల బోయి యొక ముదుసలి యవ్వకు మ్రొక్కి.. (గా మెచే 'మొక్కించికి... గౌరవళ్లుండగు నొక పురుషుని ని యోగ బు.. - చ్చటనున్న నలు వుగును బ్రాహ్మణ గృహముల కేగి భిక మును దెచ్చి యయ్యవ్వకునిచ్చిరి. ఆమె యుఁ గృష్ణం :చ్చి 'బు విధానము లకును బ్రాహ్మణాతిధులకును గొ త రున్న 23 "పెట్టించి పిమట ధ్యేపురకును బంచి పెట్టించి, "శేష్ 9న ఈ "ని నామె తోఁ గూడఁ దానును భు.. చిను. అయ్యశ్వ చెప్పిన దిల్ల గావి చుచు మః కృష్ణ లేశంబును వగవక Anు సంబుతో నున్నది. వారి పజవు?" కజుక దర్భ పూరీ. హరి యశే నము భిక్షాన్నడు. అట్లయ్య నాదిగ "ర్చేశ్వరి యైన కృష్ణ వాసిస్, లేశము నేవడి! పద య్య. వేషము: లను బట్టి బొమణులవలెఁ; గాసవచ్చుచున్నను సంభాషణములను బట్టి మీ తమకు త్రి యలవ తెర దోచుచున్నారు. వారు తమలోఁ జెప్పుకొనిన యారు : ద్యారహస్యమ లను నేను వి. టిని. ఎట్టు లేనను వారు బ్రాహణుల్లో ఓత్రీయులో కొవలయును గాని అక్కినే బాతులకు సంబంధించిన వారు కారని నా నిశ్చయము.” WA HK ________________

పొండపుణు - మాత్సభకి : గ్రుపదఁడు వాని మాటలు విని కొంతవరకు సంతు ముండై చారల సింకను నీటిం రమ్మని తన పురోహితుం బం పెను. ఆ పురోహితుఁడు బాహణసమూహముతోడవచ్చి పాండవులంగః , ధర్మరాజు నియోగంబున భీముని చేతఁ బూజి తుఁడై “అయ్యా ! మీకులగోత్రనామంబులను మిమ్మును నెలుంగ వేడి ద్రుపద మహా రాజు నన్నం పెను. మఱియు నద్భుత మత్స్యయ గాగ్రమ్మఁ దెగ వేసిన యశ్వశ్రమాధికు నాతఁడు చూడ గోగుచున్నా" డని పలికెను. ధర్మరాజు నవ్వుచు, “విప్రో తపు! మత్యియంత్రమ్ముఁ డగ నేసినవాఁ డిక్కన్యకు పరుండ, మిరాజు ప్రకటించె. ఆళఁడు నియమించినట్ల యంత్రము సేసి యీతఁదిక్క స్యను బడని. ఇంక మమును, మూకులగోత్రిములు నాతఁ కేల యెఱుఁగవలయును ! ఎఆగి యేమి సేయగలఁడు ? ఇంతకు బలహీనుండట్టి కాస్తకమును మో పెట్టి శ్రీవియఁగలడా! కులహీనుండట్టి లక్ష్యమును బడనే యఁగe av?" అని ప్రత్యుత్తర మొసంగేను. పురోహితుఁడు వారిని వీక్కొ: చని ద్రుపమున కాసుగతు లెఱింగిం చెను.

అంత ద్రుపనుండు పాండవుల రధారూఢులం గావించి తన మందిరంబునకు గప్పించి, " అన్యా! మీరు శుక్రియులగో, బ్రాహ్మణ గో, సూపూవులై గ్రము గుచున్న మంత్రసిద్ధలో, కాక కన్యా పరిగహణార్థము దివంబునుండి వచ్చిన దేవతలో యెఱుంగము. మీకల చూ పిటింగినంగాని వివాహధర, బులు విధివిధానముగ నెర నేర్చుటకు వీలుండదు. కావున మాసందే ________________

భారత నీతికథలు - రెండవ భాగము. హంబు తొలగింపు" డని యడిగెను. అప్పుడు ధరనండ. నుఁడు, మేము ఈ త్రియులము. సాంకు రాజు పుత్రులము. అందే సగ్రజుఁ డను. మీరు భీమార్జునులు. వారు నకులసహదేవులు. ఇమ్మహా సాధ్వరూ జయిత్రి కుంతీ దేవి” అని యెంగించెను. తోడనే ద్రుపదుడు పురాని సంతోషమునఁ 7వ్వునసంచి నా పుణ్యంబున లాక్షాగృహ దాహము:ను. డి విము కు తిరని వారి సెంతయు నభీష్ట సత్కారంబులం గాంచి, ప్రియ భాష ణంబులాడి, “ఇంక స్వయంవర లయెన యిక్క వ్యక వడ్డ నుండు పాణిగ్రహణంబు సేయవలయు” నని పలికెను. ధన జుఁడు "" మే మేవురమును నిక్క న్యను బడయఁగలవార " మని పలుకుచు, “ఇయ్యది మాకు మాతృ నియోగు" బని యా వృశాంతమును వాని కెఱింగించెను. ద్రుపదుడు వెల వెలఁ బోయి, “ధర నందనా ! నీవు సకల ధ ర దుండవు. నీ పలుకులు ఢ గవిరుధ్ధము లనఁజాలను. అయినను లోకము నందిట్టి వివాహ మశ్రుత పూర్వము. కావున నీవును నేనును గుంతియు దృష్టద్యుమ్నుడును నావకాశముగ గేపు విచా" రించి నిశ్చయించు" మని చెప్పెను. A. గుగులలోనఁ బరమగురువు తన్ని య యట్టి తల్లివచనమును విభాతకృతియు, నగ్యదాకరింప నలవియె........"