భారత నీతికథలు/నంద - బాహ్మణశాపము

వికీసోర్స్ నుండి

12. నంద - బ్రాహణశాపము.


అర్జునుఁడు నాగలోకమునుండి వెడలి మరల గంగాద్వారమునకు వచ్చి జరిగిన వృత్తాంతమును దనతో వచ్చిన బ్రాహ్మణులకు నెఱిగింప వారు హృద ర ంద నొందిరి. గంగాద్వారమునుండి వెడలి యతడు హిమవత్పర్వత పార్శ్వమునకుంజు యదలి యగ స్వవట:4ను దర్శించి యున్నితమైన కృత గమున . .చ్చటనుండి హిరణ్య బిందు తీ. బుస్...టో యి యు., గోదాన భూదాన హిరణ్యాది దానంబు లాచరించి, ప్రొ. 2న నైమిశారణ్య మందలి జగన్నాధు దర్శించి, గw గంగా గరంబును జూచుచుఁ, గ్రమ కబుగాఁ గtex Xxx W: కు వచ్చి, పిదప పూర్వసము గ్ర తీర CPVC బు- ఇస్తాము దేవునకు సమస్కరించి, మహేంద పర్వతము, ఏకీ.. ట, దక్షిణగంగ యగు గోదావరి, భీమేశ్వరము', శ్రీపర్వము, మున్నగు వాసిని సేపం చు, దక్ష సముద్ర తీర ( 12 వేశించి, కా పరీసముద్ర గుంగములు గాంచ ఎదుమూడు మాసంబున మణలూ" పుగ (2)* జేకొనెను అద్ను రాజు చిత్ర చిత్రాంగద నాత" కిచ్చి వివాహము చేసెను. -

వివాహింతుఁడై యసుఁడు చిత్రా !xరతోఁ గొన్ని దిసములు గడపి, యొక రాడు బ్రాహూ సహితుడై సమీపం బున సముద్ర తీరంబునఁ గల తీర్థ ము లాడుచుఁ జనిచని ________________

నంద - బ్రాహ్మణశాపము. "సౌభద్రురు. తీరంబును గాంచెను. పాగుండందును స్నానము చేయుట = ద్యమించు చుఁ డ " నచటనున్న బ్రాహణు లాతని వారించి 11 mirg! ఇది యెవ్వరికిని జూర రానీ తీర్ధము, ఇట్టి వైము తీర బు లీ సముద్ర తీరమునం గలవు. వీనియందు మహా భ : ( 6 న మొసళులు విత్యము నివసించు చుండును. ). 5. చేఁ దీర్ఘ రూత్రలకు వచ్చిన వారు వీనిని దర్శించుటయె కాని స్నానము చేయరు. సౌఢ ద్ర, పౌలోమ, కారంధమ, ప్రస-1, భారద్వాజములను నామంబుల ఏపంచ తీతంబులు వప్పు నుండు, హను భయంబున నూ లేండ్ల నుండి ల్యుని సాధుజన వర్జితంబులై యున్నవి." అని చెప్పి . కాయకుడు లేశమును వారి మాటలఁ బాటింప లేవు. పోతెంత వారించిసను వినక , సకలతీర్థ సేవాఃనయి నచ్చిన నా శ్రీ లఁ గ్రుంకకుండుట పౌరుషంబుగా " దని పలుకుచు A+:త సాహసముతో జలములోని కుజీ కెను. తీరముననున్న బాహు ఆరు నరును కెటి యాపద సంభవించునో దుని య త్యాతుర తతో వీక్షించు చుండిరి. అప్పుడు నలమధ్యంబున నొక యుగ్రగ్రాహము తటాలునఁ బఐ శేఁచి కిటి, బట్టుకొనియె. భీభత్సుడు శమును భీతిల్లక సిక్కిలి యశ్రమంబున గాని పట్టు దప్పించుకొని, To: చేతులం గట్టిగఁ బట్టి తీరంబునకు విసరి పై చెను. ఒడ్డునఁ 23 ఈ టయె నడుగ నాభీకర లొహము శశణంబ యభినవ యావనోద్భాసమావయగు దివ్య శాంతయై నిలిచెను. ఆ వింత ________________

5. భారత నీతికథలు - రెండవ భాగము. చూచి బాహణు, లెల్లరు నిశ్చేష్టితులై 8. జలంబుల నున్న.. యునుం -త్యద్భుతంబొంది తీరంబునకువచ్చి నీ పెవ్వరవు! జలేచరత్వమున నింత కాల మేల యిందుంటివి : ఇప్పుడీ సుందరీ రూపము జల్లు పడయఁగలిగితివి. " యని మాతురతతో నెన్ని యో ప్రశ్నలకి కు. అప్పుడబ్బాలిక పొగువకు వినయ పూర్వ కంబుగా నమక్కు రించి యిట్లనియె. "మహేంద్ర నందనా ! నేను నందయను సప్సరసను. కుబేరుని ప్రియురాలను. నాసఖః లైన సౌర గేయ యు, సమాచియు, బుద్భదయు, లతయు నను నలువురు నాయట్ల యీ తీర్గంబులం దున్న వారు. సన్నుఁబోలె వారలుగూడ విముక్తలం జేసి రక్షింపుము. నా వృత్తాంతమును వినుము. మే మేపురము నత్యంత వినోదంబుతో సఖలలోక పాల పురం బులు సూచుచు, భూలోకంబునకు వచ్చి యొక వసంబునం దుగ్రతపఁ 20 సేయుచున్న యత్యంత శాంతచిత్తు సన్నీకల్పు బ్రాహణు నొక్కసం గంటిమి. కన్నంత నే 27 "ల్యచపలత్వంబు సను దుర్యోగంబునను దాని తపంబునకు విఘ్నంబు సేయు దుర్బర్ట్ మా యేవురకు జనించినది. బ్రాహణాగ్రహంబున రాఁగల కీడు భావింప లేక మేమమహాముని ముందరం గొంత 'సేపు పాడితిమి. కొంతవరకు నాట్యము గా ఏంచితిమి, పెక్కుపరిహాసంబు లొ ఇర్చితిమి. ఎన్ని గావించినను అత్యంత దృఢ ప్రతుండైన యమునివరుఁడు మావలనఁ జూడ లేదు. అప్పుడు 'మోహంబునకుఁ గారణంబులగు కొన్ని విశారంబుల .. గావించితిమి. ________________

నంద - బ్రాహ్మణ పము. - - నిర్వికారుండైన యముని వల్లభుండు మావి కారంబు లకుఁ గన్ను లువిచ్చి యతి కుపితుడై మమ్మేవురను మహోగ్ర గా హంబులుగా శపించెను. మేమంతఁ జేయున దేమియు లేక హిని పొదంబుల పై నేడ్చుచు వ్రాలి, “మహాతా! మహా పురుషుడైన మీయట్టి విప్రుల కింతటి యాగ్రహంబుతగునా? అపరాధంబులు కుమింపరా ! పరుషంబులు పలుకు వారా? దేవా ! మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్ష ణంబును బ్రసాదింపు' మని ప్రార్థించితిమి. అంత నవ్వి ఫ్రుండు మమ్ముఁ గరుణించి, 'ఎవ్వఁడు మీచేతగృహీతుండై యూయున్న జలాశయంబుల నుండి మిము వెలువరించునో వాఁడే మీకు శాపమోజీకరుండగుసని పలికే. అట్టి మహాతుండు మహా బలుండు మా కేవ్వండ గునోయని విచారించుచు మేమందందుఁ గ్రుమరుచుండ, మార్గమధ్య బువ మాకు ఁ లోకవ ర్తియుఁ ద్రికాల వేడియు నగు నారదుం డెదురయ్యె. దుఃఖ బాష్పంబులతో మేమమహామునికి నమస్కరింప ' మీరిల్లేల యున్న వారని యడుగుచు జరిగిన వృత్తాంతమంతయు మా వలన నెఱింగి యిట్లనియె. ర A 'సుందరీమణులారా ! విధికృతంబును విప్రకోపంబును గ్రమరింప నెవ్వరికిని దరంబుగాదు. కావున దక్షిణసముద్ర తీర: బుఁ గల పంచతీర్థంబులఁ బ్రవేశించి మా రేవురు నూ తేండ్ల వఱకు సందుండుఁడు, పిదపఁ బాండవ మధ్యముం పై న యర్జునుండు తీర్థ యాత్రార్థంబు వచ్చి, యమ్ముని చెప్పినట్లు మీకు శాపమోక్షకరుండు కాగలఁడు " అని చెప్పి చనియె. ముని శాపంబునను సొరద హితోపదేశంబునను మహోగ గ్రాహుల మై యి స్నాళ్లకు నీవలన విముక్తింగంటిమి. నన్నుం బోలె సొసఖులంగూడి గటాక్షింపుమని ప్రార్థించెను.

బాహణ సమేతంబుగ నర్జునుండా వృత్తాంతం బంతయు విని కరుణాయ తచితుం - నంద చెప్పిన నలు పురకు శాపమోడంబు చేసిన సమగకన్యక లహరంబున వానిని దీవించి దేవలోకంWన కexి. అది మొదXX సప్పంచ తీర్థంబులకును నారీతీర్థ C2Wలను నామధేయమయ్యె.

క. ధృతిరహితుల చిత్తము ల టివల యందేల తగులు నత్యంత దృi శ్రతుల మనంబు వారల మతులఁ దృణ స్త్రీణములు సమంబులుగావే.


13. అర్జునుఁడు - శరణాగతరక్షణము.


అర్జునుఁడు క్రమరిమణగా ను పురమునకువచ్చి రాజ్య లీలసుఖంబుండి చి తొంగదయందు బభ్రువాహనుండను పుత్రుం 'బడి సెన. అచ్చటినుండి యతఁడు యతి వేషంబున ద్వారకా నగరమునకుం జని కృష్ణుని సోదరియైన సుభద్రం బెది, సుభద్రాసహితంబుగ నింద్రప్రస్థ పురంబు వశువ చ్చేను. సమయ భంగముగా కుగడ ద్వారమాసిక ప్రశంబును నిర్విఘ్న ముగఁ గావించిన యగ్జునునిఁ బాంచాలియుఁ గుంత్రియు ధర్మరాజాదు