భారత నీతికథలు/దుర్యోధనుఁడు - ఘోషయాత్ర

వికీసోర్స్ నుండి

________________

108 దుర్యోధనుఁడు - ఘోషయాత్ర, తరంబునకుం గొనిపోయి, యందు సకలాభరణాలంకృతులను నభిమ తాహార పరితోషితులును, మహీతాసగా సీనులును, ముదుసలి ముగ్గలు నై యున్న దంపతులంజూపి, విషోత్తమా! వీగు నా జన సీజనకులు. వీరే నాకిపు చెవములు. ఈ దైవముల నిత్యము భక్తితో నా 10 చుచుంటచేత నే, నాకింతటి దివ్య జ్ఞాన మహిమ గలిగినది. నొసంగతి యుండుము. నీవు నీ తల్లిదండులు "కేక పుస్రుఁడవై వారియను కమే తపశ్శరణ మునకుఁ బూనుకొంటివి. పాస 71 వారెప్పు చెంచయు వృద్దులె నిరంజరము సినిమి . మెదుట చూచుచు దుఃఖించుచున్న వారు. స్వగ్బన కింక (బోయి వానికి బ్రియము కూర్పుము. కృతాడు సయ్యద" నని పలికి దానిని బ) పిను.

క. కామంబును గోధంబును
నేమజక జంపనలయు నెల్ల విధములన్
బీమహీత ! యిదియే సతత
క్షేమకరమైన పథము కృత బుద్ధులకున్.

23. దుర్యోధనుఁడు - ఘోషయాత్ర.


పొండవులు ననములయందుఁ బరిభ్రమించుచుండఁ గౌరవులు హూ స్త్రీపురములో సకలైశ్వర్యములు ననుభవించు చుండిరి. తమ యై శ్వర్య సభవమును కొండవుల యెడఁ బ్రద ర్శించి వారిని నిన్న పుచ్చ వలయునని కర్ణ శకుని దుర్యోధన ________________

16 భారత నీతి కథలు - రెండవ భాగము. -- దుశ్శాసనులు నిశ్చయించుకొనిరి. ధృతరాష్ట్రుఁడిట్టి దురు ద్యోగమున కంగీకరింపని వారెఱింగి యొక 'నెపంబును గల్పించిరి. ద్వైతవనమునందు గౌరవుల గోవులుగలవు. అరణ్య మృగములవలన నాగోబ్రాతములకుఁ బాణ భయము గలుగు చున్నదని యొక గోసాలకునిచే వారు ధృతరాష్ట్రునకుఁ జెప్పించిరి. అతం మీ చేయవలయునో యని యోజించు చుck గ్రూరమృగ సంహారంబు చేసి గోరక్షణ మొనర్చు టకు . నేను వెడలెదనని దుర్యోధనుడు తండ్రితో జెప్పెను. పాండవుల వ్వైతవ సమునం దే యుండుటచే వారితో నెట్టి కయ్యము దెచ్చునోయను భయంబున దుర్యోధనుని మృగయా ప్రయాణమునకు ధృతరాష్ట్రుడు సమతింప లేదు. కాని పాండ వులకు లేశమును బ్రతికూలముగాఁ బ్రవ పగ , పశ్యమృగ సుహారమును గావించి గోగణంబుల రక్షించి చిద్రముగాఁ దరి, వచ్చేదమని శకునియుఁ, గళ్లుఁడు, దుశ్శాసనుడును విశ్వాసము పుట్టునట్లు చెప్పి కడకు వానిని కమతింపఁ జేసిరి . అంత వారందఱు మహానందభరితు లలితాంబరా భరణాలంకృతు ? బంధు మిత్రసమేతంబుగ మష మాత్రా సన్నాహమును గావించిరి. దుర్యోధనాదులు నూరుగును తమ తమ భార్యలతోఁ గూడ బయలు దేబిరి. ఆసూర్వులు భార్యలును దమతేమ యంతఃపుర పరిచారికలను వెం టనీడు కొనిరి. వైశ్యులు తమతమ యంగళ్ళము వారితోఁ దీసికొని పోయిరి. ఎనిమిది వేలు రథంబులు, ముప్పది వే లేనుఁగులు ________________

దుర్యోధనుఁడు - ఘోషయాత్ర, 101 దొంబది వేలు గుల్లంబులు, శత సహస్ర సంఖ్య కాలంలో రుంగల మహా సైన్యంతో వారు బయలు దేరి. ఇట్లు పాండవులం బూఢవి)ను సంకల్పంబున సమస్త 'రాజు వైభవము-3తో బయ: డేట, దుర్యోధనాదులు కపయ దినంబులకు ద్వైతవనమును సమీపించిరి. సమీపించి యత్యంత రమ యం న యొక కమలాకరమ!కడ విడిసిరి. భూ కమున సంత సుందరమై - కాసారమును వారది వటు కెన్నడును జూచిసవా రు కార. - సౌందర్య వైభవంబున "కాగ్చర్యపడుచు నా లేకతటంబున గుడారములు వేయిం చుకొని. అచ్చటికి సమీపునే పాండవుల యాత్ర మంబును గలదు. ధర్త రాజప్పుడు సద్యస్కంద : బను నొక యజమును జేయుచుండెను . ఆతట క తటంబుఁ గౌరవులు క్రీడా"గారములు కట్టు టకు బారంభి?చినంత నే కొందజు గంధ్యలు పనుగు నవచ్చి, “ ఇది చిగ్రసేనుఁడను గంధర్వపతికిం గ్రీజర్ధంబు కల్పితం బైన కాసారము. కావున సరిక్కొలకు నేరక తొలంగిపోవునది” యని వారిని వారించిరి. కాని దుర్యోధనాదులు వారినిఁ బలు వీడం:1ఁ బరిభవించి, " దేవగణము లతో నింద్రుఁడు వచ్చి నను మేమిచ్చటనుండి తొలఁగ మని వారిని గెంటి వేసిరి. పాప మా గంధవ్వులు పో/ 1 యా వృత్తాంతమునుఁ జిత్రి సేనునకు విన్నవించుకొనిరి. తోడ నే చిత్రసేనుఁడు రోషా వేశ వివశుండై ________________

'100 భారత నీతి కథలు - రెండవ భాగము, గంధర్వ సైశ్యములతో గంధగజము చందమున వెడలివచ్చి కౌరవ సైన్యమును ముట్టడించెను. అదివర కే రణసన్నాహ మొనర్చుకొని యున్న కౌరవ సైన్యములును గంధర్వుల నెదిరించెను. కలహము పెచ్చ పెరిగి క్రమ ! మముగా యుద్ధ రంగంబ ం . --> నది. గంధర్వుల విక్రమాలిశయ మూల కోర్వలేక బెడం చెడకి గురాజు సై శ్యము పొడవు లన్న వై పు కు బరువెత్తం జొచ్చను. ... ) m సై శ్యములు చెదరినం - మహాసె స్య సమేతులైన గంధర్వలను కళ్లకు క్యోధన దు నాకము " మే యెదిరింప వలని సవాం . కంగా, మ గ విరము ఉయ్యెను. దుగోను నెమె) 2 యను. వాని సోద• 3 ప - తు రై.. గంధర్వులు కౌరవు; నదజీని బట్టి పారిపోకుండ జంధించి చిత్రసేను న కప్పగించిరి. అప్పుడు చిత్ర సేనుఁడు కౌరవులను వారితో వచ్చిన బంధుమిత్రాదులను వారి వారి భార్యలతో గూడ గట్టు: 7 గట్టించి, యా కనులతో గూడ గంధర్వలోకమునకఁ బ్రయాణమయ్యెను. తమ "కెట్టి య పద్రవము సంభవించున్ రు?. కౌరవ భాగ్యలు సూగ్వలను మన గోదనము సేయఁగడ... బంధనంబులం బట్టు వడక 'యె తప్పిపోయిన కొరపు పరుగునంజుని ధర్శనం డనని పాదములపై బ డ ర ! దుర్యోధనుని ఉగల దత్కాంతలను గడ గంధర్వలు బ% ఉంచు F" పోవుచున్న. డి ... లేక స్త్రీలును శిశువులుసు గూడ . . టు ________________

దుర్యోధనుఁడు - ఘోషయాత్ర. los 41 ఝల్లున రోదనము సేయుచున్నారు. వారిని సత్వరముగ రక్షింపుము. రక్షింపు ” మని యాశించుచుఁ డెలిపిరి. ఆ వృత్తాంతమును పని భీముఁడు మందహాసము చేయుచు, “ అన్నయ్యా ! కాగల కార్యమును గంధర్వులే చేసిరి. అందుచే మనకు భారము తగ్గిన "దని పలికెను. “భీమసేనా ! నీ విట్లనరాదు. శరణాసులై న వా రెట్టివా సను గరుణించి కాపాడుట యుత్తమపురుష లక్షణము. మరియు మన మేకా స్వయజాతులము. ఒక్క. ఈ టుంబము వారికి విరోధములు కలుగుచుండుట సహజము. ఇతరులు మనపై కెత్తివచ్చి ఇప్పుడు మనమందజు మే భవింపవలయా. శరణాగతరక్షణము కంటె నుత్తమధ క్త, మింకొకటి లేదు. కావున నీవును నర్జునుం . డును సర్వాయుధ సన్నద్ధులై రథంబు లెక్కి గంధర్వుల నడ్డగించి కౌరవులను రక్షింపుఁ" డని ధర్మరాజు బోధించెను. కౌరవర క్షణంబునకు భీమూర్జునుజం లేశమును సమ్మతిం పక, జలంబులఁక్రోయుటయు, విషాన్నము పెట్టుటయు, లక్క, యింటఁ గాల్చుటయు, మాయజూదం 'బాడుటయు, బొండా లినిఁ బరిభవించుటయు మున్నగు దుర్యోధన దుష్ట చేష్టితంబు లన్నియు యుధిష్ఠిరుని జ్ఞప్తికి దెచ్చిరి. కాని ధర్మజుఁడు పొనిని లేశమును బాటింపక, “భీమా ! అర్జునా ! శాల హరణమున కిది తగణముగాదు. యజ్ఞదీక్షయందున్న వాఁడ నXటచే సాశ్రమము విడుచుటకు వీలు లేదు. మీరు నా యాజ్ఞ తిరస్కరించిన యెడల యజ్ఞ భంగమున కోర్చి నే నే స్వయముగ ________________

110 భారతనీతి కథలు - రెండవ భాగము, నేగి గంధర్వుల నడ్డగించి కౌరవులను రక్షించెద"నని తీవ్రముగాఁ బలికెను. ఆమాటలు వినుటయే తడవుగ భీమా గ్లునులు మారుమాటాడక తటాలున లేచి యాయుధపాణులై యుధిష్ఠిరుని పొదంబులకు మొక్కి తదాజ్ఞను సారంబుగఁ గౌరవర క్షణాగ్రము బయలు దేజీకి. భీమాఫ్టునులతో నక్కి లసహదేవులును నుత్సాహసమే తులై నెడలిరి. అన్న లువురు నాము కవచులును నాబద్ధ తూణీకులును నాకలిత కాళుకులును నాహూ ములును, సతిత్వరితగతి నే గంధర్వులం గలిసికొని, ధనరాజు నాజ్ఞాను సారము కౌరవుల విడువవలయునని చెప్పిరి. కాని గంధర్వులు పాండవుల సొమపాళ్యముల కంగీకరింప లేదు. అప్పుడర్జునుఁడు గంధర్వులే వై పునకును బో లేకుండ నాకాశంబును దిక్కులును సుదు లేకుండ బాణంబులతో దబ్బుముగఁ గట్టుక టైను. పంజ రంబునందుఁ జిలుకలవ లె నునుని బాణపంజరంబున గంధ ర్యులు చిక్కుకొని, పాండవుల పై శరపరంపర లేసిరి. వానిం గునుమాడి యర్జునుండు దివ్యాస్త్రం 2.0లతో గంధర్వనాయ కుల నెల్ల నిరాయు ఘులును నిస్తే Wులుగను నిర్వీర్యులు గను గావించెను. జగదేక వీరుం న పాషని జయించుటకు యసా ధ్యంబని కొంత సేపునకుఁ త్రసేనుడు యుగ్గమును పాలించి హనికడకు వచ్చెను. జిత్రసేనుం జూచినంతనే యతఁడు తన మితం చేయని గుంచి ధనంజయ (డు వానిని మిక్కిలి సమ్మానించెను. దురాతులే మిము(బరిభవింపవచ్చిన యీ ________________

సైంధవుఁడు - పరస్త్రీ వాంచాఫలము. 111 కౌరవులపై మీకింతటి దాక్షిణ్యం బేలయని చిత్ర సేనుఁడు వారిని మందలించెను, మేమేమి చేయఁగలము. ఇది ““యుధిష్ఠిర శాసన” మని భీమార్జునులు పలికి గంధర్వులతో గూడ ధర్మరాజుకడకు వచ్చిరి. ధర్మ రాజు కౌరవుల బంధనము లన్నియు భీమునిచే విప్పించెను. బంధవిముక్తలైన కౌరవ కాంతల నెల్ల మహాసాధ్వియైన పాంచాలి గౌరవించెను. ధర్మరాజు దుర్యోధనుం జూచి, “నీ వెన్నఁడునిట్టి సాహస కృత్యముల నొనర్పకుము. తములను దొరలను వెంటఁ బెట్టు కొని సుఖముగా నింటి కేగుము. జరిగిన దానికి దు:ఖంపకు ” మని బుద్ది చెప్పి పి వేసెను.

క. శరణంబని నచ్చిన భీ
కరశత్రుని నయినఁ గావఁగవలయున్ గ
రుణాపకుల తెఱంగిది
యిరవుగ సరిగావు దీని కే ధరంబుల్.

24. సైంధవుఁడు - పరస్త్రీ వాంఛాఫలము.


పాండవులు తృణబిందుఁడను ముని గూశమంబునఁ గొంతకాలము నివసించిరి. ఆ దినములలో వా రేవును నొక నాడు ఛామ్యసహితంబుగాఁ జాంచాలి నాళమంబు విడిచి, మృగ రూ వినో దాగము నలు దిక్కులకుఁ గోయిరి. అట్టి యవసరంబున సింధు దేశాధీశ్వరుఁడైన సై ంధవుఁడను