ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రెండవసారి !
రెండవదఫా!
నవ లా బ హుమతి
రు.500-0-0 లు
కథ
హిందూ దేశ చరిత్రాత్మకముగా నుండ వలెను
గ్రంథము
1915-వ సంవత్సరము ఏప్రిల్ 31 వ తేదీలోగా విజ్ఞానచంద్రికా కార్యాలయమునకు చేరవలెను.
నిబంధనలు మునుపటివలెనే
విశేషములు తెలిసికొనగోరువారు మాకు వ్రాయవలయును
ఆ. లక్షీ శ్రీపతి, బి. ఏ., ఎం. బి., సి. ఎం., నవంబరు.1914) మే నేజరు - విజ్ఞానచంద్రిక, చింతాద్రి పేట మద్రాను.