వాత్సల్యప్రియ
లీలామానుషవిగ్రహుడగు గోపాలుని లీలలను మాయామోహితమైన జగమంతా ఒక ఎత్తుగా చెప్పుకుంటే, అదృష్టవంతురాలయిన శ్రీకృష్ణుని తల్లి యశోద ఆ మాటలనే మళ్ళీ చెపుతూ 'వాత్సల్యప్రియ'గా పరిపూర్ణత పొందింది. లీలల వర్ణనలో, పలుకుల పొందికలో, మాటల తీరులో అనేక అందాలు పోయింది ఆ అమ్మ హృదయం. ఈ కవితావాహినిలో పాలనురగలై ప్రవహించిపోయింది.
ఉ . | గోపిక లొక్కటై పలుకు కొండెములన్ తలపట్టిపోయి నా | |
మ . | నిను దండింపగ వేచియుంటినని మున్దే చెప్పినా రెవ్వరో, | |
ఉ . | ఏ గతి వచ్చి చేరితివి యింటికి, వాకిట నిల్చియుంటి కా | |
ఉ . | ఒక్కరు చెప్ప నమ్మకనె యుందును కావని గ్రామమధ్యమం | |
మ. | పలుకన్ వారల కేమి చెప్పుటకు నే పాల్పోక నో తండ్రినా | |
________________________________________________________________________________________
శివాలోకనము
37