పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

)N سیم పర్యవేక్షణలో శ్రీ శిష్ణా వెంకట దుర్గా సుబ్రహ్మణ్య శర్మ ෂී ප්‍රංඡරාහූ, ෂී దాపర్తి సుబ్బారావు నిర్వహించే పూజా కార్యక్రమాలు, తంగిరాల వారి నిత్య ప్రసంగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ గమిని వెంకటేశ్వర్లు కుటుంబ సహకారంతో ఇవ్వ బడుతున్న సంగీత శిక్షణ, శ్రీ లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న యోగా, వ్యాయామ శిక్షణలు ప్రశంస దాయకాలు. శ్రీఛగన్రాజ్ వజావత్ ట్రస్తువారు ప్రతిమంగళవారం ఉచిత వైద్య సేవలందిస్తున్నారు. గతంలో డా|| కుంచె ఈ సమితిలో ఉచిత హోమియోవైద్యం అందించారు. అన్నమయ్య ప్రాజెక్టు వారు విద్యార్థులకు పోటీలు ప్రతీయేటా నిర్వహిస్తున్నారు. రామకృష్ణసేవా సమితి నిర్వహణలో డా! తాతిన రామబ్రహ్మం, శ్రీ మల్లిన రామచంద్రరావు, శ్రీ సిహెచ్ 弓。 విశ్వేశ్వరరావు లను త్రిమూర్తులుగా అభివర్ణించవచ్చు. శ్రీ గమిని వెంకట సుబ్బారావు, డా| దొమ్మేటి సుధాకర్, శ్రీ టి.వి.కె. సోమయాజులు, 3. సుశర్మ మరెందరో పురప్రముఖులు ఈ సేవా సమితిని విజయపథంలో నడిపిస్తున్నారు. "నరేంద్రనాథ సాహిత్యమండలి' (క్రీ.శ. 1947) : 'కళాప్రపూర్ణ ෂී ముళ్ళపూడి తిమ్మరాజుగారు, తమకు స్వామి వివేకానందపై ఉన్న భక్తివిశ్వాసాలవల్ల, తన రెండవ కుమారునికి నరేంద్రుడని పేరుపెట్టుకున్నారు. ఋషి వ్యాలీలో గురుకుల జీవితం గడిపిన నరేంద్రుడు ဂဲလုံ့). వయసులోనే (1927-1947) హరాన్మరణం ಲದoಡಿ. బాల్యంలోనే గతించిన తన కుమారుని పేరున తిమ్మరాజు aæšóšóô 29, 1947Kó 'నరేంద్రనాథ సాహిత్యమండలి' నెలకొల్పారు. ఈ సాహిత్య మండలి స్థాపక సమావేశానికి (1947సంl) ఆనాటి మద్రాసు O°ର୍ତ୍ତା ముఖ్యమంత్రి పూసపాటి కుమారస్వామి రాజాగారు అధ్యక్షత వహించారు. |ఈ మండలి ప్రతీనెలా సమావేశాలు, పండితగోషులు నిర్వహించేది. గ్రంథప్రచురణ, కవిపండిత సన్మానాలు, పండితగోషులు, సాహిత్య గోషులు, చర్చల నిర్వహణలాంటి కార్య క్రమాలద్వారా సారస్వతాభివృద్ధికి ఇతోధికంగా కృషిచేయడం ఈ సంస్థ ప్రధాన ధ్యేయంగా ఉండేది. దీనికి అనుబంధంగా రాయల ముద్రణాలయం నెలకొల్పారు. తిమ్మరాజుగారు కృతి పొందిన రచనలే కాకుండా, అనేక ఇతర గ్రంథాలను సైతం ప్రచురించిన ఈ సంస్థ, అనేక ప్రాచీనగ్రంధాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో శ్రీ వేదులసూర్యనారాయణశర్మ 'ఆర్యచాణక్యుడు, 3. తెన్నేటి కోదండరామయ్య 'మా బడి, శ్రీ జమ్మలమడక ク ܓܠܠ