పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

----------- ఆంధ్రప్రదేశ్లోనే తొలి ప్రయివేట్ ఇ.ఎన్.టి. ఆసుపత్రి ప్రారంభకులు ) డా! గొడవర్తి సత్యనారాయణ వరప్రసాద్ (జననం:1945) | 23-11-1945న తణుకులో జననం. వెంకా | యమ్మ కాటంరాజులు తల్లిదండ్రులు. హైస్కూలు విద్య| తణుకులో విశాఖ ఆంధ్రవైద్యకళాశాలలో ఎం.బి.బి.ఎస్. ఎం.ఎస్.(ఇ.ఎన్.టి.)లు చేసారు. 1973లో తణుకులోని శ్రీ సావిత్రి నర్సింగ్హోమ్లో ఇ.ఎన్.టి.కేర్ సెంటర్ను స్థాపించారు. 1975-77 లలో 3 సంuలు ఇ.ఎన్.టి. సర్జన్గా ట్రయినింగ్ పొందారు. రాష్ట్రంలోనే இ°3) |ప్రయివేట్ ఇ.ఎన్.టి.ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత వీరిదే. 1988| |నవంబర్లో తణుకులో ఆంధ్రప్రదేశ్ ఇ.ఎన్.టి.సర్జన్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. |1992ల్లో ఆంధ్రప్రదేశ్ ఇ.ఎన్.టి. సర్జన్ల సంఘ అధ్యక్షులయ్యారు. తరువాత కాలంలో 2 సం||లు అఖిలభారత ఇ. ఎన్.టి.సర్జన్స్ సంఘ కార్యవర్గ ဂဲလံချိညိ§ဗယ. 1999లో తణుకులోని శ్రీ రామకృష్ణ సేవాసమితికి కార్యవర్గ సభ్యులు. శ్రీమతి| |కొండేపాటి సరోజనీదేవి మహిళాకళాశాలకు గవర్నింగ్ బాడీ అధ్యక్షులూనూ. | శ్రీ ప్రసాద్ 1994-96లలో శ్రీ నన్నయభట్టారకపీరానికి తొలిసారి | |అధ్యక్షులయ్యారు. 1998లో తిరిగి ఆ బాధ్యతను స్వీకరించి, ఇప్పటికీ కొనసాగు| |తున్నారు. నన్నయవిగ్రహ స్థాపనకు వీరే ప్రధానకారకులు. 2004 సం||లో |ងធំនឹoង្, కోట జంటసహస్రావధానం పీఠచరిత్రలో స్వర్గాక్షరాలతో లిఖించ |దగినది. జి.ఎస్.వి.ప్రసాద్ నన్నయభట్టారకపీఠ పురస్కారం కొనే |తెలుగు సాహిత్యంలో విశేషంగా కృషిచేస్తున్న సాహితీవేత్తకు |ప్రతీయేటా ఇవ్వబడుతోంది. తిలక్ అవార్డును ఈ సంస్థ |ఇస్తోంది. శ్రీ ప్రసాద్ అనేక సాహితీరూపకాల్లో ప్రదర్శన |లిచ్చారు. శ్రీకృష్ణదేవరాయలుగా, భోజుడిగా, ఆనంద |గజపతిగా, నటించి అందరి మెప్పూ పొందారు. 'అభినవ శ్రీకృష్ణరాయ' బిరుదుతో వీరు గౌరవించబడ్డారు. వీరిL&** ఆధ్వర్యంలోనే ప్రఖ్యాత శ్రీ బాలగంగాధర తిలక్ విగ్రహస్థాపన అతి త్వర |జరగనుండడం ముదావహం. రాయలు పాలనాపటిమలోనే కాక, సాహిత్య సాంస్కృతిక, కళారంగాల పోషణలో దిట్టయని జగద్విదితం. ఆ ప్రతిభామూర్తి |మకిత్వాన్ని ఆదర తీసుకొని, శ్రీ జియసీx మరింతగా యశస్వికావాలి. ། ་སྤྱོད་བུས་སུ་སྤྱི་ ༤ ్మంగా c)) ༤ လုံ့§ అంతిగా స్వకావా 二ク