5’ూ స్వీయ చ రి త్ర ము మంు చర్చింపవలసిన దనియు, ప్రతివాది తన్నుబలనంత పెట్టె నని చెప్పు చున్నాఁడు, 21. రామబ్రహ్రము యొక్క యింటి విూఁడ వురల రాళ్లు పడుచున్న వని సమాచారము తెలిసిన విూఁదట ఆగష్టు 2 వ తేదిని ప్రతివాది ఆరక కావేకకునితో (ప్రతివాది 6 వ సాక్షి) అక్కడకు వెళ్లేను. ఆరకక భటూధికారి స్థలము చూచిన పిమ్లుట వెళ్లిపోయెను. తన నాలవ సాకి రైున వెంకట్రామయ్యతో నాతని యింటి సవిూపమున మూ టూడు చుండఁగా రావు బ్రహ్రముయొక్క- యింటిలో కాపురముండిన టీ. నాగరాజను నతఁడక్కడకు వచ్చి తిరుపతిరాజు (పూర్వోక్త వాది సహాయోపాధ్యాయుఁడు) రాళ్లు వేయుచుండఁగా తాను చూచితి నని తమతో చెప్పినట్టు ప్రతివాది చెప్పు చున్నాడు. ప్రతివాది యొక్క 4 వ సాక్షి తత్పూర్వము శంకరవు తనతో మొజ్జ పెట్టుకొన్న విూఁదట తాను చేసిన విచారణలయొక్క ఫలితములను (సతివాదికి తెలియఁజేసినట్టు చెప్పచున్నాఁడు. 22. ప్రతి వాదికిని వెంకట్రామయ్యకును కశి సంభౌషణము జరగు చుండఁగాను వాది విూcద శంకరవు చేసిన దోషారోపణమును ప్రతివాధి నమ్లునట్లు చేయ ననుకూలమైనది యెంతో నడచిన తరువాతను వాదియొక్క 4వ సాక్షి బీ. వీ. జోగయ్యవచ్చి యీ సంభాషణ మే విషయమని యడి గెను; వాది రాళ్లు వేయుటను ప్రోత్సాహపతి చె నన్నతన నవ్రుకమును ప్రతి వాది యీ సాకీ తో చెప్పినది యప్పడు. అందువివాద వెళ్లి వాదిని వెంక ట్రామయ్య (ప్రతివాది 4న సాకీ) యింటికి తీసికొని వచ్చినది యీ ನಿ-vಷಿ ಹೊ. వేడిమూటలు సంభవించినట్టుగా నీ నఱకే చెప్పఁబడిన సభ యిఫ్పడు నడచెను. 23. అల్లుఁడు రాళ్లు వేయుచున్నాఁ డనియు א הסa( 0:(8יס ప్రోత్సాహ పఱుచుచున్నట్టు తా ననుమాన పడుచున్నా ననియు శంకరవు తనతో మొజ్జ పెట్టుకొన్నప్పడు తాను (సాక్నీ) వారితో నా కాలమందలి శ ంకరవుయొక్క