పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కర ణ ము 3ど○ "గారయిన పార్థసారథిఆయ్యంగారును దయచేసి నా కానందము కలిగించిరి. ఆసమయమునందు నామిత్రులును శిష్యులునయిన గోపిసెట్టి నారాయణస్వామి నాయఁడు గారు నాకొక శాలు వును బహుమానము చేసిరి. ఆప్రకారముగానే విజ్ఞానచంద్రీదికా వుండలివారి పక్షమున కొమర్రా లక్మణరావుగారొక :סאסיה వును బహుమతిచేసిరి. ఆదిపూడి సోవునాధరావు గారు నూతన వత్రములను కట్టఁ బెట్టిరి. పీటరు గాను నాఛాయా పటమును పెంచి పెద్దదిచేసి బహుమానము చేసిరి. శ్రీపిశాపురము రాజుగారు మొదలయినవారనేకులు తంత్రీవార్తలను, అభినందన లేఖలనుబంపిరి. కొందఱుపద్యములను వ్రాసి తెచ్చియిచ్చిరి. వితంతు వివాహము లాడిన వారి బిడ్డలును మంగళగీతములను పాడిరి. ఆక్కడకు వచ్చినవారి ఛాయా పటము తీయఁబడిన తరువాత నాటిదిన నూనందాశ్రమములో జరగిన యుత్స నవు సంపూర్ణ వుయినది. 1909–5 సంవత్సరమునందు వేసవి 5-లములాr నేను బెంగుగ్గూగు వెళ్ల వలెనన్న యుద్దేశముతో నాభార్యను చి! సుందరమ్మను జానికమ్మను వెంటఁ ്~:) బైలుదేతి ?6יתכeיג"* చెన్నపట్టణములోఁ గొన్ని దినములు నామిత్రులయిన సమర్థిరంగయ్య సెట్టిగారి యూదరము చేత నిలిచితిని. గ్ర రంగయ్యసెట్టిగారు నా యందత్యంత గౌరవమును వ్రేమయుఁగలిగినవారు. --స్పేు చేయుఁడని కొrరినను శిరసావహించి నా కార్యమును ముందు గౌఁజేసి తరువాత తమ పనిని జూచుకొనెడువారు. నేను చెన్నపట్టణములో నుండిన కాలములో నేను Srరకయే వితంతుశరణాలయ పోషణార్థముగా నెలస పదేసిరూపాయలు పం పుచువచ్చిరి. నేను చెన్నపట్టణము విడిచి రాజమహేంద్ర నివాసమును స్థిర ముగా నేర్పఱుచుకొన్న తరువాత నేనాయన నొకసారి కలిసికొన్నప్పడిట్లు నెలనెలకు పదేసిరూపాయ లిచ్చుచుండుటకంటె శాశ్వతనిధిగా నేమైనపెట్టుట యుచితముగా నుండునని చెప్పితిని. ఆయన తాను చెన్నపురి పారిశుద్ధ్య బదులిచ్చిన పత్రములలోనుండి వేయిరూపాయలు విడఁదీసి 68יה ס235%י 3:33ל హితకారిణీ సమాజమువారి పేరు వ్రాయించి వెంటనే నాగరికను చెల్లించిరి. సేనాయననిట్లు చేయఁగోరినప్పడు శీఘ్రకాలములో నామిత్రునకు మృత్యువు