పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

x< :ళ < # రెం డ న ప, కర ణ ము GOE_(T) 1880-వ సంవత్సరమునందు ధార్వాడనాటక సమాజమువారు మాపట్టణ మునకువచ్చి గొప్ప పాకవేసి దానిలో తమ నాటకముల నాడిపోయిన తరు వాత పాకతీసే వేయక ముందే యూనాటకశాలలYశీ నాడింపవలెనన్న క్షసతూ హలముతో శ్రీ హర్షదేవవిరచితమైన రత్నావళీ నాటికను సంస్కృతము నుండి పద్యగద్యములతోను, ఇంగ్లీషు కవులలాr. నగ్రగణ్యుఁడుగా పరిగణింపఁ బడెడు షేక్స్పియరు మహా కవివిరచితమైన కామడీ ఆఫ్ ఎజ్జర్సు నాటక వు నింగ్లీషునుండి గద్యాత్తకము గాను; ఆత్యంత శీఘకాలములో Τέ55)ς λο-ξύ උණ්-HTරිෆඨිඨි తన్నాటకశాలలో జయప్రదముగా ప్రదర్శింపించితిని. దీనిలూrt రత్నావళీ నాటిక తరువాత నొకసారి ప్రథమ శాస్త్ర పరీక్షకు పఠనీయగ్రంథ ముగా నిర్ణయింపఁబడినది. 1880-వ సంవత్సరమున వివేకదీపికయను పేరితో శ్రీపునర్వివాహమును గూర్చిన నాటకములో మూడంకములను, షేక్స్పి యరస మహా కవి యొక్క నాటకములలాగో నొక్కటియైన వు ంట్ ఆఫ్ వినీస్ (Merchent of Vinice) ఆను నాటకములాశని ప్రథమద్వితీయాంక వులను వినీసు వర్ణక చరిత్రమను ఫ్సౌర ద్వి పదకావ్యము గాను 零5忍 ప్రకటిం చితినిగాని వానిని తరువాత ముగింపలేదు. ఈ సంవత్సరములోనే స్త్రీ పునర్వి వాహ నాటకము నొకదానిని పద్యకావ్యముగాఁ జేయ నారంభించితిని"గాని దానిని సహితము ముగింప లేదు. ఈ కడపటి పుస్తకములోని పద్యములను గొన్నిటి నిందుదాహరించుచున్నాను— § వినవయ్యచెప్పెద విస్పష్టముగ నీకు ! మన దేశమందలి మగువలందు వైధవ్యదశ నొందు వారల దురవస్థ గనుఁగొన్న నెంతటి కఠినునకును హృదయంబునీరయి"యెంతయు దుఃఖంబుపుట్టను వారిలో ముఖ్యముగను బాల్యకాలమునందు పత్రి హీనలైనట్టి యబలలదుర్దశ его త్తలాలోన С దలఁచునూతన దేబాంబు జలదరించి వారియాపదవారింపవలయు ననెడు బుద్ధిపట్టకపోవగు భూమిలోన మానవశరీరమెత్తినవానికెల్ల 11