పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్రు కరణ ము ○33 1870_వ సంవత్సరమునందు రాజమహేందవరములోని దొరతనము వారి పాఠశాలకు బారో దొరగారు ప్రధానోపాధ్యాయులుగానుండి గోదా #8 asso'o (The Godavery Educationist) & K-360 కను నడిపెడువారు. ఆ సంవత్సరమునందు నేను ప్రవేశపరీక్షకుఁ జదువుచు బారో దొరగారికిని మతియొక దొరగారికిని తెలుఁగు చెప్పి నెలకిరువదియైదు రూపాయలు సంపాదించుచు, గోదావరీ విద్యాప్రబోధినిలోని తెలుఁగు భాK మునకు వ్రాయుచుండెడివాఁడను. ఆ సంవత్సరమునందే నేను ప్రవేశపరీక్ష యందుఁ గృతార్థఁడనయి, పాఠశాలయం దుపాధ్యాయవదమునందుఁగుదిరి యుండియు "నేను పద్యగద్యములను వ్రాయుచుండుట వూనలేదు. 1872_వ సంవత్సరమునందు నేను కోరంగిలో నాంగ్లో దేశభాషా పాఠశాలకు ప్రధానోపా ధ్యాయుఁడనుగానుండి శుద్ధాంగ్రో త్తరరామాయణమును రచియింప నారంభించి క్రొత్తగా బృందావనపురమునందు (Masulipatam) స్థాపింపబడిన పురుషార్థ ప్రదాయినికి పద్యములను గద్యములను బంపుచుంటిని. నాపద్యములను జదివి మెచ్చుకొని పలువురు నన్నభినవతిక్కన వెుదలైన నామములతో లేనిపోని ಬ್ರಿతవులను జేయనారంభించిరి. ఆప్పటికి "నాకపరిచితులయి బందరులో ప్రథమళాత్రపరీకకం జదువుచుండిన బ్రవర్ణాశ్రీ "వావిలాల వాసుదేవశాస్త్రీ గారు 1872-వ సంవత్సరము జూలయి నెలలో నాకు వ్రాసిన ప్రథమ లేఖలో నీ క్రిందివాక్యములను వ్రాసియున్నారు, భవదీయ స్త్రవనీయక వితాభౌరంధర్యము ప్రతిమాసమునఁ బురుషార్థ ప్రదాయినీ ముఖంబునఁ జూచుచున్నాఁడ. తా83 పాఠశాలాప్రధానోపా ధ్యారీయులరయి యుండియుఁ గొలందితీతికచేసికొని నిజభాషాభివర్ధనాభిలష మాణులై సౌజన్యపూర్ఖులైన యెల్లర చే మెప్పవడయుచున్నప్పడు నా కొని .సంద్రపుకాకి తిట్టం బోలడెట్లు *. . . . . . . .ఇట నేను 78-వ F. A כלי c335 కుఁ జదువుచున్నాఁడ. దీనుఁడనగ నన్ను విూ స్నేహితకోటిలోఁ జేర్చుకో öで53 "" వా, వాసుదేవళాశ్రీ