మొు ద టి ప , క్ష ర గ్రాణ ము റ്റ 3 ’’مہ\ దుష్ఫలమేమి కలుగునో చూడవలెనన్న యభిలాషముచేతనే కొంతవఱకు నీ గుజ్ఞమును గొంటిని. నేను చెన్నపట్టణము విడిచి రాజమహేంద్రవరము వచ్చువల9కును ఈ గుఱ్ఱము סהסד యొద్దనుండినది ; ఉన్నంతకాలము చక్కగా పని చేసినది ; మిక్కిలి సాధువుగా నుండినది. ఒకనాఁడు నేను నా భార్య తొ*ఁగూడ రాత్రిప్రార్థన కయి యినా గుఱ్ఱపుబండిలో నెక్కి- యుపాసనా మందిరమునకుఁ బోయితిని ఉపాసన ముగియు నప్పటికి రాత్రి యెనిమిది గంట లయినది. మేము లాrశిపలికి పోయినప్పడు బండివాఁడు తప్ప త్రాగి "మేము ! బండిలాగో వురల నెక్కు నప్పటికి ృతియంతగా లేకుండెను. బండి నడుచుచుండుటఁ జూచి వాఁడు తో* లుచున్నాఁడనుకొని నేనును నా భార్యయు బండిలో వూటాడుకొనుచుంటిమి. బండి వేఱు దారిని పోవుచుండఁగాఁ జూచి యీ దారి నేల తో లుచున్నావని బండివాని నడిగితిని గాని వాఁడు చెప్పినదేమో నాకు తెలియలేదు. అరగంట సేపటికి మూఁడు మైళ్లు నడిచివచ్చి బండి మాసమ్లము ముందు వీధిలో నిలిచెను. తలుపు తీయుటకయి బండి వాఁడు దిగనందున తలుపు తీసికొని నేను దిగి బండి వానిని పిలువఁగా నిఁక పావుగంట సేపులా వున యిల్లుచేరదుమని వాఁడు చెప్పెవు. వాఁడు ত" స్మృతితప్పియున్నాఁడన్న సంగతి నాకప్పడు . తెలియవచ్చెను. ജ&ാഠ് వంటి మంచిగుఱ్ఱము నమివేయుట కిష్టములేనివాఁడ నయినను రాజమహేంద్ర వరము వచ్చునప్పడు బండిని గుఱ్ఱమునుగూడ సుళ్లుమంచివికాక పోవుట చేత తొంబది రూ సాయల కి యన్ష్మివేయవలసినవాఁడనైతిని. کتا۔* గుఱ్ఱము నావద్ద నాలుగు సంవత్సరము లున్నను సువియు నాకు కీడు చేయలేదు. "సేను చెన్నపట్టణము నీళ్లిన తరువాత హైందవ దేశీయ మహాసభ 1898 వ సంవత్సరమునం దక్కడ జరగెను. ఆ సభతోడి పాటుగా హైం దవ దేశీయ సాంఘికి నుహాసభకూడ జరగను. ఆ సభకు నన్నగ్రాసనాధి పత్యమును వహింపవలసినదని కోరిరి. ఆంతటి గౌరమునకు నేనర్హ ఁడను గాననియు, వ్యాధి బాధితుఁడ నయియుండుటచేత నింకొకరిని స్టోరవలసిన దనియుఁ జెప్పి ఇమా తప్పించుకోఁజూచినను నన్ను విడిచి పెట్టక