Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆస్ట్రియా - (హంగేరి) వాకి యా ఆస్ట్రియా లు ఇటలీ కరియా యా య యూ గో స్లేవియా చార్లి మేను కాలమున ఈ పేరు వాడుకలోనికి వచ్చినది. ఐరోపాలో డాన్యూబునది కిరువైపుల యుగోస్లేవియా, స్విట్జర్లాండు, ఇటలీ జర్మనీల మధ్య 92,375 చ. మై. విస్తీర్ణము, సుమారు 68,18,598 జనాభా గల చిన్న రాజ్యమే ఆస్ట్రియా, వియన్నా ఈ ఆస్ట్రియాకు ముఖ్య పట్టణము. ప్రాచీన చరిత్ర : ఐరోపాలో అనేక జాతులకును, నాగరకతలకును కూడలియై చరిత్రలో ఆస్ట్రియా పెక్కు రాజకీయ పరిణామములను గాంచినది. ఈ ప్రాంతమును క్రీ. పూ. 15 సం. న రోమనులు కెల్టులను జయించి, ఆక్రమించి క్రైస్తవమతమును ప్రవేశ పెట్టిరి. రోమనుల పాలనములో విండోబోనా (వియన్నా) నగర మభివృద్ధి చెందేను. క్రీ. శ. 5 వ. శతాబ్దమున హూణులు, లొంబా ర్డులు, శ్లావులు, ఆవారులు చండె తి రోమను పరిపాలనము నంతమొందించిరి. ఆస్ట్రియా నిర్మాణము : క్రీ. శ. 805 లో ఫ్రాంకుల చక్రవర్తియగు చార్లె మేన్ ఆస్ట్రియాను జయించేను. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీలను కలిపి పవిత్ర రోమక సామ్రా జ్యమును స్థాపించినది ఇతడే (క్రీ. శ. 800). ఇతడు తన సామ్రాజ్యప్రాగ్భాగరక్షణార్థము ఆస్ట్రియా యను రాష్ట్రము నేర్పరచి అందు పటిష్ఠమగు ప్రభుత్వము నేర్పరచెను. నాటినుండి చరిత్రలో ఆస్ట్రియా పేరు వెలసినది. బాబెన్ ్బర్డులు : 10వ శతాబ్దారంభమున మొ రేవియన్లు హంగేరియనులు ( మాగియారులు) అను తెగలవారు 44 బుదపెస్టు, రుష నియా సంగ్రహ ఆంధ్ర ఆస్ట్రియా నాక్రమిం చిరి. వీరినుండి జర్మను చక్రవర్తియగు ఆటో, ఆసియాను జయించి 978 లో బాబెన్ బరు A వంశీయుడగు లియో పాల్గున కొసగెను. ఆస్ట్రియా చరిత్రలో ఇది ప్రసిద్ధమగు సంఘ టన, బా జెన్ బర్గుల పాల నములో ఆస్ట్రియా దిన దినాభివృద్ధి చెందినది. స్టిలియా, (1192) కరోలినా (1220) ప్రాంతములు ఆస్ట్రియాలో చేరినవి, పవిత్ర రోమక సామ్రాజ్యమున ఆస్ట్రియా ప్రధాన రాష్ట్రములలో డచి (Duchy) ఒకటి అయ్యెను. వియన్నా ఆస్ట్రియాకు ముఖ్య పట్టణమై మత, భాషా, సాంస్కృతిక కేంద్రమయ్యెను. హాప్సు బర్గులు 1246 లో బాబెన్ బర్గు రాజవంశ మంతరించుటచే ఆస్ట్రియనులు ట్రూజెన్సీకడ సమావేశమై బొహిమియా రాజగు ఆటో కారును రాజుగా నెన్ను కొనిరి (1251). ఆస్ట్రియాతోబాటు హంగేరిని గూడ నాక్రమించి (1281) ఆటో కారు జర్శను సార్వభౌమత్వము నకు అఱ్ఱులు జాచసాగెను. జర్మనీలోని భూస్వాములు ఆటోకారు చక్రవర్తి యైనచో తమ ఆటలు సాగవని గ్రహించి నాటికి అనామకుడై యుండిన పోపు బగ్గు వంశీయు డగు రుడోల్ఫును చక్రవర్తిగా నెన్నుకొనిరి. చక్రవర్తి యైన తరువాత రుడోల్ఫుఆటో కారును జయించి, ఆస్ట్రియా నాక్రమించెను. ఈ సంఘటనములతో ఆస్ట్రియాతో బాటు హావ్సుబర్గులు బలపడి ఐరోపా రాజకీయ రంగమున స్థిరపడిరి. చక్రవర్తి పదవియందున్న హాప్సుబర్గులు ప్రత్యేకాభి మానముతో తమ మాతృభూమి యగు ఆస్ట్రియా అభి వృద్ధికి పాటుపడిరి. రాజకుమారులు ఆస్ట్రియాపాలకులుగా నియమింపబడుచుండిరి. వీరి పాలనములో ఆస్ట్రియా సర్వతోముఖాభివృద్ధి నందెను, 4 వ రుడోల్పు 1358 లో వియన్నా విశ్వ విద్యాలయమును స్థాపించెను. అతనీ తమ్ముని పౌత్రుడగు 5 వ ఆల్బర్టు హంగేరీరా జైన సిగి