Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయ వర్గము

విషయము సంపాదకులు
1. భాష, సారస్వతము, లిపి --- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము ఎం.ఏ.
ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

2. చరిత్ర. ఖండవల్లి బాలేందుశేఖరము ఎం. ఏ.
చరిత్రాధ్యాపకులు, సాయంకళాశాల, హైదరాబాదు

3. తత్త్వశాస్త్రము. డాక్టరు వహీదుద్దీను
తత్త్వశాస్త్ర శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు
                          &
డాక్టరు శ్రీపాటి శ్రీదేవి, ఎం. ఏ., పిహెచ్. డి.
ప్రిన్సిపాలు, మహిళాక ళాశాల, ఉస్మానియావిశ్వవిద్యాలయము హైదరాబాదు

4. భూగోళశాస్త్రము. -- సాహిత్యరత్న బి. యన్. చతుర్వేది, ఎం. ఏ.
భూగోళశాస్త్ర శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు
                          &
శ్రీ వి. విద్యానాథ్, ఎం. ఏ.,
భూగోళశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

5. అర్థశాస్త్రము. -- డాక్టరు రాంపల్లి విశ్వేశ్వరరావు ఎం. ఏ., పిహెచ్. డి.
జాయింటు డై రెక్టరు, వాణిజ్య, పరిశ్రమలశాఖ, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము హైదరాబాదు

6. మానవశాస్త్రము, సాంఘికశాస్త్రము -- శ్రీ జి. వి. సుధాకరరావు, ఎం. ఏ. (ఉస్మానియా), ఏ. యం. (కొలంబియా)
M. L. C., హైదరాబాదు

7. రాజనీతిశాస్త్రము. ఆచార్య మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం. ఏ.
మాజీ ఫ్రొఫెసర్ , ఆంధ్ర, బొంబాయి విశ్వవిద్యాలయములు హైదరాబాదు

8. మతములు. -- ఆచార్య గరికపాటి లక్ష్మీకాంతశాస్త్రి, ఎం. ఏ. (విద్వాన్)
సంస్కృతాంధ్రోపన్యాసకులు (రిటైర్డు), నిజాం కాలేజి హైద రాబాదు

xiii