పుట:KaliyugarajaVamshamulu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క లి యు గ రా జ వ ం శ ము లు క్షిత్తు కాలమున "మఖ" యందుండినతతతటుల ఉభయనాదులు అంగీకరించుచున్నారు. మన మెవరివాదము ప్ర్రకరము లెఖ్ఖ వేసినను కలగణనములలో తేడా రాజాలదు. ఇందు మనకు కాలము ముఖ్యమూగాని సప్తర్షుల గమనరీతికదు.దానికి ప్రత్యేక విచారణ అవసరము. (ఆ విచారణ యీ గ్రంధకర్తగారిచే వ్రాయబడిన "కలిశక విజానము ప్రధమభాగం" 45_47 పుటలలో పర్యవసానము తేల్చబడి యున్నది. దాని నచ్చట చూచుకొనునది").

           సప్తర్షి     మండలం  కలిపూర్వం  75  సంవ