పుట:KaliyugarajaVamshamulu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలియుగరాజ వంశములు

మగధసామ్రాజ్యమున రాజ్యము చేసిన రాజవంశముల చరిత్ర భారత యుద్ధానంతరమునుండి అనగా కలి పూర్వము 36 నుండి (క్రీ.పూ. 3138) పురాణములిట్లు వర్ణించియున్నవి. భారతయుద్ధకాలమును, కలిశక ప్రారంభమును లోగడ గ్రంథమున స్థిరపరచియుంటిమి. భారతయుద్ధమునకు పిమ్మట పరిపాలించిన వంశములు; వాని కాలములు