| | న్శోకం బెంతయు నంతకంతకు మనఃక్షోభంబుఁ గావింపఁగన్. | 1581 |
| వ. | ఇ ట్లని విలపించె. | 1582 |
| సీ. | రాజేంద్ర మంథరాప్రభవంబు కైకయీగ్రాహసంకులము దుర్వారఘోర | |
| తే. | పానభోజనమజ్ఞనాభరణవస్త్ర, ధారణంబులయెడ మమ్ముఁ దగినభంగి | 1583 |
| తే. | సకలధర్మవిదుండవు సౌఖ్యకారి, వైననినుఁ బాసినప్పుడే యవని వేయి | 1584 |
| క. | క్షితినాథుఁడు లోకాంతర, గతుఁ డయ్యె రఘూత్తముండు కాననమునకు | 1585 |
| వ. | ఏను బితృభ్రాతృవిహీనుండ నై శూన్యం బైనపురంబు సొర నొల్ల నిచ్చట | 1586 |
| తే. | అనఘ మీయయ్య దశరథుం డమరపదవి, కరిగి దినములు పదియు మూఁ డయ్యె నిపుడు | 1587 |
| క. | జనులకు జన్మము మరణం, బును లాభాలాభములును మోదము ఖేదం | 1588 |
| క. | అని మునిపతి యీగతి న, మ్మనుకులునిం దేర్చునెడ సుమంత్రుఁడు శత్రు | 1589 |
| వ. | ఇట్లు వసిష్ఠసుమంత్రబాహుసముర్థితు లైయన్నరకంఠీరవులు వర్షాతపపరి | |