పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారతనీతి కథలు - రెండవ భాగము, జనంబుల ధర్మవ్యాధుండున్న ప్రదేశంబడిగి, వారు చెప్పిన చొప్పున బోయి ధర్మవ్యాధుని యంగడి సరూపిందెను. విక్ర యాగతజన సమావృతం బై యతి జుగుప్సితం బైయున్న (రూ మాంసపు టంగడిని సమీపింప లేక, కౌశిశుఁడిtwiటు జూచు చుఁడ, ధర్మవ్యాధుఁడు తానే నా కడకువచ్చి, “ఏ ప్రోత్తనూ! నీవేకదా కౌశికుఁడవు : పతివ్రత చెప్పిన చొప్పున కోప దేశార్థము నాకడకు వచ్చిన వాఁడవు. వేళకు భిక్షుయిడు సందుస నీవామె పై నాగహించినట్లు శీఘ్రంబుగ నా తిధ్య మొ సఁగకున్న నా పై గూడఁ గోపిఁతువని యంగడివి : చి నేనే నిన్నద.క్కొనవచ్చితి" ని పలికెను. ఆ మాటలు విని ప్రతి ప్రతా ప్రభావం బునకుంగో లె ధగ్రవ్యాధ ప్రభావంబునకును విస్నితుండై చేతులు మోడ్చి, “మహాతా! కిరాతుండవును మాంస విక్రయుండవునగు నీకింతటి దివ్యజ్ఞాన మహిమం బెట్లలవడినది ? నిస్సదర్శించి నేడు నేను గృతారుండనైతిని. నీవొనరించు ధర్నోప దేశంబున నొజన్నంబును సార్దకము కొఁగలదు.” అని కౌశికుడు పలికెను. ధర్తవ్యాధుఁ- గ్రాహ్మణునిఁ దనయి:ంటికి గొనిపో యెను. కౌశికుండుసు జండా లగృహమని శంకింపళ, యని భక్తి తోబాని వెంటనరి గెను. ధ గవ్యాధుఁడు కౌశిశ నక సేక ధర్తము లుపదేశించెను. ఆడప దేశంబుల వలనఁ గౌశికుండం క్రోధముసువిడి వి యజ్ఞానమును దొలంగి, మిక్కిలి వివేక వంతు డయ్యెను. పివప ధర్మవ్యాధుఁడు కౌశికుని గృహాభ్యం he