పుట:Bala Neethi.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

బా ల నీ తి.

గాదులతో వాదనముసల్పుట. (60)లావుకూర్మకుక్కుటమెషముమొదలగుపక్షిమృగములకు దగవులాట బెట్టుట. (61)వాక్యములచే సిద్దిబొందుట. (62)నిరొధముచేజేయునుచ్చాటనోపసంహారంబులు. (63)పాశుపల్యము (64)స్వరముచేతవంచనముజేయుట. అనునవి.

   ఈవిద్యలన్నిటిని దెలికొని యుండవలెను. ఈయఱువదినాలుగువిద్దియలలో జూదము, దొంగతనము, మోసము, మొదలగు చెడుగుల నాచరణ మందువిడిచి మిగిలిన మంచిపనులను నాచరించు చుండవలెను.
      మన మా యఱువది నాలుగింటిని నభ్యసించుటకు వీలులేకపోయినను దుదకొక సర్వజన సమ్మతమైన వభ్యసించి యందున విద్యాంసులము కావలయును. మనమటులయిన యెడల గురువరాదీజనులామోదమును బొందెదరు. మనతలిదండ్రులు మొదలగుచుట్టములానందించు ధురు. విద్యావిశారదుడు దరిద్రుడైనను గౌరవమున కర్హుడు. విద్వాంసుడు కుంటివాడైనను, గ్రుడ్దివాడైనను సుందరరూపవిహీనుడైనను బూజ్యుడు ఎటులన? చెఱుకు. ఎన్నివంకలబోయినను మారధ్యు ముండుటంబట్టి దానినిగ్రహించుచున్నాముగదా, విద్యనునేర్వనివాడు సరసుడు కానేరడు. సరసుడు కానివాడు శ్లాఘనీయుడుకాడుగదా. చక్కగా విద్యనేర్చినవానిన మనమొకటియైనను వినుటకు జనులుత్సహింతురు., కాని విదావిహీనునివచన మొకటిగాని పదిగాని వినుటకు