ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నాచి.
249
తను మఱచి తనకూఁతును పుత్రునిగా నెంచి యామె యిట్టి విద్యాసంపన్న యగుటకు మిగుల సంతోషించెను. ఈమె తన చరితము ననుసరించి నాచినాటక మను నొకనాటకమును సంస్కృతమున రచియించెను. ఈమె విద్యాసంపదలచే మిక్కిలి వైభవముగాంచినందున నేలేశ్వరోపాధ్యాయులకుఁ బుత్రులు లేని కొఱఁత తెలియకుండెను.