Jump to content

పుట:ADIDAMU-SURAKAVI.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v


ఇందు ముఖ్యముగా పసిష్టగోత్రావనీశకోటికి మేటి కిరీటి విభుండు." గా సుతింపబడిన శీతమ్మ రాజమహామండలేశ్వరుని కొలువున నే 'సన్మానియై పరాక్ర మముచూపి యడిదమునీలాద్రి కవి యదము' ను కానుకగా గొనుటయు, రణగంగవిజయ' కావ్యమును (తనయేలిక విజయమునుగూర్చి) రచిం చుటయు జరిగియుండునని నాయూహ. ఈ మన్మహామం డలేశ్వర మహీమం . డల రాయ మన్నె సుల్తాన్ శ్రీ పూసపాటి గాచి రాజయ్య దేపు .మహారాజులుం గారి మారుడగు . . .తమ్మి రాజులు గారు స్వస్తి శ్రీ జయాభ్యుదయశాలి వాహకశకవర్షంబులు . 'వేయిన్ని మున్నూటయ న భైయగు నా........ .యన్ తమపూర్వస్థానమైన బెజవాడకు తమబంధువులైన న్యూసోమవంశపు రాజు లున్ను తామున్ను . వచ్చి అక్కడ యింద్రకీలాద్రి యందున పాండవులగుళ్ల దక్షిణభాగమందు కృష్ణ వేణిమల్లిఖార్జున సరిసిం హులు సాక్షి గాను విజయశాశన శీలా స్తంభంబు' వేయించిరి.


అనగా కీ|| శ|| 1458 సం.ర. ప్రాంతమును నీయడీదము నీలాద్రి కవి పూసపాటి భూపతుల సన్మానమున పాత్రుడైన ఫోటరియ క: యునై తన యేలిక యగు తమ్మి రా జమహ మండ లేశ్వరుని విజయములనుగ్గడించుచు రణరంగవిజయ " కావ్యమును రచించియుండెను, పూసపాటి భూపతుల కృతినందిన సవభారతాది గ్రంధములవలె . నీరణరంగ జయమున నామా వశిష్టమై పోయినది. కాని యీ తమ్మి గాజు గారినిగూర్చి.. మాత్రము చక్కని పద్యములు గలవు. అందు కొన్ని యైనను రణరంగ విజయములోవై యుండవలెను. (సూరకవి తనయేలికనుగూర్చి చెప్పిన పద్యములట్లే భలు పద్యములైనవి). కాన సువాహరణమునకై కొన్ని యిందు చేర్చబడినవి,

 సీ|| "హేమాచలము దాక , యేక చక్రంబుగా .. .
భువి నేల మీతాత ఆ బుగ్గవర్మ
మీ తాత గురియించె • మెరసి మాధవపర్మ,
గరిమచే 'బెజవాడ • కనక వృష్టి
పాండ్య కేకయ చోళ పరవీరసృపతుల
తెగటార్చె మీతాత , దేవవర్మ.
పీడుగు ముత్తునియగా , వడి నేసి మీ తాత
భీకరంబుగ చిక్క.. భీమానృపతి