ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీమదిన సుభద్రయ్యమ్మగారిచే
రచియింపంబడిన
తెలుగు కావ్యములు
1 భాగము
వారి మేనల్లుళ్లయిన
శ్రీ రాజా గోడె నారాయణ
గజపతి రాయనింగారు సి. ఐ. ఇ.
వారివల్ల ఎడిట్ చేయబడి
శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యు
లయ్యవారలుంగారిచే
విశాఖపట్టణమున
ఆర్యవర ముద్రాశాలలో
అచ్చువెయింపంబడి
ప్రకటింపంబడియె.
1893.
(Registered Copyright)