పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-52) సూు ళ క్కీ- భా స్క రుఁ గు 205 á。 బుద్ధులు మాల్యవంతుఁ డొ*గిe y*లeXe జెప్పిన వుండి కణ్ణి బద్ధపుమాట లాడిన నృపాలతనూభవ నేను బుత్తునే యుద్ధ మొనర్తఁ గా కనుచు నుద్ధతుఁడై యతఁ డున్న వాఁడు స న్నద్ధపదాతివాజీరథనాగసనూకుల సైన్యకోటితోన్. *co శా. బ్రహంబే యని చూడ వీఁడు కుహనాపారీణుఁ డేదిక్కు-నన్ బ్రహ్మండంబున బాకాఁగినాe ఁడో" పెలియస్ "రా దింక నీలంకకై బ్రహ్మాస్త్రం బడరించి పింఛ మడఁతున్ రా, తించరుశేణి నా బ్రహ్మాదుల్ వెనుకైన నే నని సుమితానందనుం డన్నతోన్. చ. అమితబలాఢ్య నీకు విజయంబు నిజం బటుగాక నీదుచి త్తమున నజయ్యు లా నృపులు తారని యున్న మదీయ శాపaు శౌ* ర్యము గడుఁ దూల వారికి ఖరాదులచావులు దక్కి పోవఁ X ష్టమునకు నోర్చి సంధికి నొడంబడఁ జెప్పిన నట్ట చేసెదన్. 23s_ క. నిను సీవ పొXడుకొనియెదు ఘను లాత్మస్తుతికి నన్యగర్హ్సకుఁ జొర ధనువు గొని యుండ రజ్జల పని యేటికి వత్తుఁగాక బవరంబునకున్. ూ 8 2 తే, వీఁడు గుంభకర్ణుఁడు సుమ్ము విక్రమంబు దూల సీ చేతఁ బడ విరాధుండు గాఁడు ఖుఁడు గాఁడు వూరీచుఁడు గాఁడు మనుజ వర ! కబంధుండు గాఁడల్ల వాలి గాఁడు భారత కవులవలె నే రావూయణకవులును మూలమును సరిగా నాంధీకరింపక స్వాతంత్ర్యమును గైకొని కొన్నిచోట్ల పెంచియుe బెక్కుతావులఁ గుదించియు గ్రంథరచనమును సాగించి యున్నారు. 鋳や窪>奪●害ー。