Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23] దామగాజు సోమయ్య 8. Å. కాఁకకోర్సువిల్లు గeస్ గలగువౌలు (تابع పగలు రేయుe దిగుగుబండికండ్లు గలుగఁ బుర జయంబు గైకొన్న నినుఁ గొల్లు చిరస భాంక సోను శ్సేరాంధ్ర ! §. వింటిక్రింద టికొమ్మ వికలించి సెబ్రటిక్రి న భూ కాంతకును నాభి పొలుపు మిగిలె నమ్ముపుచ్చుకొనఁగ నమిత్రతరంగముల్ పాలసముద్రంబునఁ బ్రజ్వర్సిల్లె బండికండులు "రెండు పండ్లిగిలించిన గలువలు దావురల్ చెలిమి చేసె వాజులఁ గొనివచ్చి వరరథంబునఁ బూన్ప జిచ్చుకు నా కలిచిచ్చు వు గ్, నార్రి సంధింపఁ గశ్యపు నారి వడకె గోలసంధింప లచ్చికి గోలపు విల్లుఁ దెగ బాపి పురములు (డెళ్లనేసి తరిదివిలు కాడ వెళా దువో వ్లరభలింగ, گنج بشایجنسلیس ملف بلا بجھائی —కa ఇతఁడు భరతము అనుగ్రంథమును రచియితి చెనని రామాత్రా గ్లడ జగ్గనకవి ప్రబంధ రత్నాకరమున నైదుపద్యముల నుదాహరించ టచే నీకవినామ మెఱుంగన య్యెను. ఈగ్రంథము నాట్యశాత్రమున బోధించుచున్నది. ఈ కవి చారిత్రమేమియుఁ దెలియరాలేదు. ఆయైద పద్యముల నిట నుదాహరించి తృప్తి చెందెదను. ఉ. అంబరసీముఁ దారలు జటాట వి మల్లెవిరుల్ భుజాంతరా భంబున హారసంతతు లిలాస్థలి బూవులవ్వముల్ ప్రసూ