పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-17] જે قي இை పెగ్ల డ . 65 వ, అని నO బ్రహ్మర్షితపులకిత దేహుండనై యమ్మహాభాగుని సము గసంప్రార్ధనంబుఁ గృతార్ధతాకవితనృత్తం బగుచి త్తంబునం గైకొని యిట్లంటి: ఉ. నన్నయభట్టతిక-కవినాథులు చూపినతో వఁ బావనం బెన్నఁ బరాశ రాత్మజమునీం దుని వాజ్మయ మాది దేవుడౌ వెగ్ను నివృత్తమినావు కడు వేడుకి తో విను నాయకుండ వి ఫ్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి তে92 6)০× মত క, కావునఁ జెప్పెదఁ గల్యా ణావహము హనీయరచన హరి వంశము స ద్భావమున న వధరింపుము భూవినుత గుణాభిలావు ! ప్రోలయవేమా ! _: నృసింహపురాణ హరివంశములలో దేనిని ముందు రచించెను? :_ హరివంశమునకుముందు రామాయణమును, నృసింహపురాణ మునకు ముందారణ్యపర్వ శేషమును గచియించినట్లు పైపద్యముల వలనఁ దెలియుచున్నది. కాని నృసింహపురాణమును ముందురచించె నో, హరివంశమునుముందు రచించెనో తెలియcదగిన కవికృతపద్యము లేగ్రంథమునను లేవు. హరినంశముకంటె నృసింహపురాణము నుం దుగ రచించినాఁ డందు మేని నాతని రచనములవరుస యిట్లుండును. O ఆరణ్యపర్వ శేషము _9) నృసింహపురాణము 3 Tరావూయణము ళ హగివంశము. నృసింహపురాణముకంటె హరివంశము ముందు రచించియుండె నందు మేని యూతని గ్రంథము లీ కింది వరుస $* , నుంగును. ౧ రావూయణము 9 హరివంశము 3 అరణ్యపర్వ శేషము ర నృసింహపురాణ ము. (8) ఈ రెండు వరుసలలోఁ గడపటివరుసలోనే, ఎజ్ఞా పెగ్గడ తనగంథములను రచియించెనని కవి చరితకారులగు బ. శీ). వీశేశ